Day: 12 November 2023
-
మంటల్లో ……సిరిసిల్లా …సెస్
నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) మంటల్లో …సిరిసిల్లా …సెస్ మండుతోంది.వివరాళ్ళోకెలితే, దీపావళి సందర్భంగా ఆదివారం సాయంత్రం సెస్ డైరెక్టర్ దార్నం లక్ష్మినారాయణతో పూజ నిర్వహించిన సిబ్బంది,అనంతరం టపాసులు పేల్చారు.అరగంట వ్యవధిలోనే సెస్ లో మంటలు చెలరేగడంతో రోడ్డు పై వెళుతున్నవారు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే పనిలో నిమగ్నమైయ్యారు. ఇదిలా ఉండగా సెస్ లో ఈ వారం లో ఆడిట్ జరుగనుందని, ఇది కావాలనే…
-
గుట్టలు ఎట్లా … పట్టైనయో…..?
• గుట్టకు పట్టా ఇచ్చిన మేధావులేవరో…? • గుట్టను తొలచి మట్టిని అమ్ముకుంటున్న…చోద్యం చూస్తున్న మైనింగ్ అధికారులు. • కాగీతాల పేరిట ప్రకృతిని ద్వంసం చేస్తే నష్టం ఎవరికనే ఆలోచన లేని పాలకులు. • ప్రశ్నించాల్సిన ప్రజలు పరధ్యానంలో ఉన్నారు….పాలకులు,నాయకులు పంచుకుంటున్నారా…? నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం) రాజన్న సిరిసిల్లా: భూమి లోని సంపీడన బలాల వల్ల ఈ గుట్టలు ఏర్పాడ్డాయని సైన్స్ చెబుతుంది.ఇలా సహజ సిద్దంగా ఏర్పడిన ఈ…