Day: 27 April 2024
-

బిజెపి బిఆర్ ఎస్ లు శవ రాజకీయాలు చేస్తున్నాయి.
• పద్మశాలీ లను రాజకీయంగా వాడుకున్నారు. * బిజెపి ప్రభుత్వం చేనేత బట్టపై 12 శాతం జీఎస్టీ విధించింది. • బిజెపి ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ది కై ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదు. • ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత మా ప్రభుత్వం కార్మికులకు కొత్త పాలసి తీసుకొస్తాం. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. బిజెపి, బిఆర్ ఎస్ లు శవ రాజకీయాలు చేస్తున్నాయని,గత పది సంవత్సరాలలో …
-

అనధికార గల్ఫ్ ఎజెంట్ సంస్థలతో భవిష్యత్ అంథకారం…!
•కంబోడియా దేశంలో సైబర్ మోసాలు చేయిస్తున్న చైనా సంబంధిత ముఠా సభ్యున్ని పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు. * దేశవ్యాప్తంగా సుమారు 500 నుండి 600 మంది బాధితులు. • నకిలీ ఎజెంట్ సంస్థల మాటలు వినిమోసపోవద్దు. • అనుమానాలు ఉంటే పోలిస్ శాఖను సంప్రదించండి. • రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్నవి రెండే లైసెన్సుడ్ ఏజెంట్ సంస్థలు. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. అనధికార గల్ఫ్…