Day: 27 April 2024

  • బిజెపి బిఆర్ ఎస్ లు శవ రాజకీయాలు చేస్తున్నాయి.

    బిజెపి బిఆర్ ఎస్ లు శవ రాజకీయాలు చేస్తున్నాయి.

    • పద్మశాలీ లను రాజకీయంగా వాడుకున్నారు. * బిజెపి ప్రభుత్వం  చేనేత బట్టపై 12 శాతం జీఎస్టీ విధించింది. • బిజెపి ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ది కై ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదు. • ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత మా ప్రభుత్వం కార్మికులకు కొత్త పాలసి తీసుకొస్తాం. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. బిజెపి, బిఆర్ ఎస్ లు శవ రాజకీయాలు చేస్తున్నాయని,గత పది సంవత్సరాలలో …

  • అనధికార గల్ఫ్ ఎజెంట్ సంస్థలతో భవిష్యత్ అంథకారం…!

    అనధికార గల్ఫ్ ఎజెంట్ సంస్థలతో భవిష్యత్ అంథకారం…!

    •కంబోడియా దేశంలో సైబర్ మోసాలు చేయిస్తున్న చైనా సంబంధిత  ముఠా సభ్యున్ని పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు. * దేశవ్యాప్తంగా సుమారు 500 నుండి 600 మంది బాధితులు. • నకిలీ ఎజెంట్ సంస్థల మాటలు వినిమోసపోవద్దు. • అనుమానాలు ఉంటే పోలిస్ శాఖను సంప్రదించండి. •   రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్నవి రెండే లైసెన్సుడ్  ఏజెంట్ సంస్థలు. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. అనధికార గల్ఫ్…

error: Content is protected !!