Day: 31 May 2024
-

ప్రభుత్వం ఆశాల జీవితాలతో ఆడుకోవద్దు.
•కోడం రమణ – సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. నేటిభారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ప్రభుత్వం ఆశాల జీవితాలతో ఆడుకోవద్దని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి కోడం రమణ అన్నారు.ఆశా వర్కర్ల విధివిధానలా పట్ల ప్రభుత్వ నిర్లక్షాన్ని నిరసిస్తూ,సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో వినతిపత్రం అందించడం జరిగింది. అనంతరం కొడం రమణ మాట్లాడుతూ, ఆశ వర్కర్ల పట్ల…