Day: 10 June 2024
-

పరిష్కారం చూపండి… లేదంటే ప్రాణం తీసుకుంటా…!
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. నా సమస్య కు పరిస్కారం చూపండి, లేదంటే ప్రాణం తీసుకుంటానని సిరిసిల్ల సెస్ కార్యాలయం ముందు ఓ రైతు ధర్నా కు దిగిన ఘటన సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. భాధితుడు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపెల్లి మండలం, రామచంద్రపురం గ్రామానికి చెందిన, గంధం రమేష్ కు 1 ఎకరం20 గుంటల పొలముందని తెలిపాడు.తన…