Day: 23 July 2024
-

కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.
* బిఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. వచ్చే నెల ఐదు లోపు పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ మంజూరి చేయకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బిఆర్ఎస్ విద్యార్థి విభాగ రాష్ట్ర నాయకులు కంచర్ల రవి గౌడ్ హెచ్చరించారు. మంగళవారం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, రవి గౌడ్ మాట్లాడుతూ …