Day: 21 January 2026
-

కర్ర విరగదు.. పాము చావదు…?
• ఫోన్ ట్యాపింగ్ డ్రామాలు ఎన్నాళ్లు? • MP బండి సంజయ్. జనవరి 21/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరుతో ఇంకెన్నాళ్లు డ్రామాలు సాగుతాయని ఆయన ప్రశ్నించారు. కర్ర విరగదు.. పాము చావదు అన్న చందంగా ఈ కేసు నడుస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్…
-

ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు.
జనవరి 21/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పెండింగ్ చలాన్లు చెల్లించాలంటూ వాహనదారులను బలవంతపెట్టొద్దని తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. వాహనం కీస్ లాక్కోవడం, వాహనాన్ని ఆపేయడం లాంటివి చేయొద్దన్న హైకోర్టు పేర్కొంది.స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తే పోలీసులు వసూలు చేసుకోవచ్చని తెలిపింది.