Day: 28 March 2026

  • జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలి.

    జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలి.

    మార్చి 28/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాదిగ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మాదిగ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ…

error: Content is protected !!