Day: 29 August 2026

  • మున్సిపల్ లో కిక్కిరిసిన జనం…?

    మున్సిపల్ లో కిక్కిరిసిన జనం…?

    ఆగస్టు 29/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ జనంతో కిక్కిరిసిపోయింది. వివరాల్లోకెళ్తే గత మాసంలో ఎన్నికల కమిషన్ చేపట్టిన SIR ప్రక్రియ అనంతరం వెలువరించిన ఓటర్ల లిస్టులో తప్పులు దొర్లిన వారందరికీ మున్సిపల్ నుండి నోటీసులు రావడంతో , నోటీసులు పొందిన అందరూ మున్సిపల్ కి చేరారు. వారందరి సమస్యలకు పరిష్కారం చూపడానికి మున్సిపల్ కమిషనర్ బ్లాక్ లవారిగా అధికారులను కేటాయించారు.

error: Content is protected !!