Day: 30 November 2023
-
సిరిసిల్లా లో ఓటు హక్కు వినియోగించుకున్న పోలిస్ అధికారులు.
నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం ) పుట్టింది ఓ చోట, ఉద్యోగం మరో చోట, విధి నిర్వహణలో దూరం ఎంతదైన బాధ్యతలు నిర్వహించడానికి అధికారులు,ఉద్యోగులు ఏప్పుడు ముందుంటారనేది అందరికి తెలిసిన విషయమే.ఈ మధ్య కాలంలో ఎన్నికలంటేనే ‘ఎవరికెసిన ఎముంది ‘ అందరు అందరే’ ననే భావన యువతలో కనిపిస్తుంది. కాని రాజన్న సిరిసిల్లా జిల్లాలో,జిల్లా కేంద్రంలో ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ , సిరిసిల్లా…
-
ఏన్నడు లేనంతగా…బారులుతీరిన ఓటర్లు.
నేటి భారతం ( ప్రశ్నించడమే పరిష్కారం) గతంలో ఏన్నడు లేనంతగా సిరిసిల్లా అంబేడ్కర్ నగర్ లో పోలింగ్ బూత్ లో పెరిగిన ఓటర్ల సంఖ్య. ఎవరు లేనప్పుడు ఓటు వేద్దాం లే అనుకొవడం వల్లే ఈ సంఖ్య పెరిగినట్లు భావిస్తున్నారు. ఇదిలా ఉండగా సిరిసిల్లాలో పట్టణంలో ఎన్నడు లేనంతగా ఓటర్లు పోలింగ్ బూతుల వద్ద బారులు తీరడం కనిపించింది.