Day: 15 July 2024
-

నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలి.
• పెన్షనర్లు, 398/- స్పెషల్ టీచర్ల జేఏసీ డిమాండ్. నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పెన్షనర్ల సమస్యలు మరియు 398/- రూపాయల వేతనంతో పని చేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని కోరుతూ, తెలంగాణ పెన్షనర్ల జేఏసీ పిలుపుమేరకు, సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు TGPJAC జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం…
-

ఆట పాట లతో ‘విద్య’.
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సోమవారం సిరిసిల్ల పట్టణం,గణేష్ నగర్ లోని అంగన్వాడి కేంద్రంలో ‘అమ్మ మాట- అంగన్వాడి బాట’ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారుల తల్లిదండ్రులతో, అంగన్వాడీ టీచర్ టీచర్ వింధ్యరాణి మాట్లాడుతూ! అంగన్వాడీలలో 5 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే, ప్రాథమిక విద్య ఆటపాటలతో నేర్పించడం జరుగుతుందని తెలిపారు. తద్వారా పిల్లలకు అవగాహన సులభతరం అవుతుందన్నారు.. ఆటపాటల తో…