Day: 26 July 2024
-

మేర కులస్తులను బి.సి ఏ లో చేర్చాలి.
• మేర సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా. నేటి భారతం(ప్రశ్నించడమే పరిస్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మేర కులస్తులను బి.సి ఏ లో చేర్చాలని తెలంగాణ మేర సంఘము జె ఏ సి ఛైర్మన్ మునిగాల రాము డిమాండ్ చేసారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సంఘము జిల్లా అధ్యక్షులు ఓ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో, సంఘము నాయకులు మాట్లాడుతూ, ఉపాధి లేక ఆర్థికంగా…
-

ఐసిడిఎస్ ‘సిడిపిఓ’ బదిలీ.
నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో సి డి పి ఓ గా విధులు నిర్వహిస్తున్న అలేఖ్య పటేల్ రామగుండం కు బదిలీ అయినట్లు సమాచారం. అధికారిక ఉత్తర్వులు త్వరలోనే అందనున్నట్లు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.