Day: 26 July 2024

  • మేర కులస్తులను బి.సి ఏ లో చేర్చాలి.

    మేర కులస్తులను బి.సి ఏ లో చేర్చాలి.

    • మేర సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా. నేటి భారతం(ప్రశ్నించడమే పరిస్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మేర కులస్తులను బి.సి ఏ లో చేర్చాలని  తెలంగాణ మేర సంఘము జె ఏ సి ఛైర్మన్ మునిగాల రాము డిమాండ్ చేసారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో సంఘము జిల్లా అధ్యక్షులు ఓ. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో, సంఘము నాయకులు మాట్లాడుతూ, ఉపాధి లేక ఆర్థికంగా…

  • ఐసిడిఎస్ ‘సిడిపిఓ’ బదిలీ.

    ఐసిడిఎస్ ‘సిడిపిఓ’ బదిలీ.

    నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.   రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఐసిడిఎస్ కార్యాలయంలో సి డి పి ఓ గా విధులు నిర్వహిస్తున్న అలేఖ్య పటేల్ రామగుండం కు బదిలీ అయినట్లు సమాచారం. అధికారిక ఉత్తర్వులు త్వరలోనే అందనున్నట్లు   ఉన్నట్లు  విశ్వసనీయ సమాచారం.

error: Content is protected !!