Day: 6 September 2024
-

కనీసం టైం ఇవ్వకుండా ఎలా కూలుస్తారు…?
“నేటిభారతం'(ప్రశ్నించడమే పరిష్కారం) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల లో ప్రజాప్రతినిధి గా ఉన్న మంచే శ్రీనివాస్ భవనాన్ని కూల్చే ముందు కనీసం టైం ఇవ్వకుండా ఎలా కూలుస్తారని బి ఆర్ ఎస్ నాయకులు దార్ల సందీప్ అన్నారు.నిన్నటి రోజు బీజేపీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు నాగుల సంతోష్ పిర్యాదుతో,హై కోర్ట్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణం లోని మునిసిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్ భవనం సెల్లార్లను కూల్చిన…
-

జి. పి గా టి. కల్యాణ చక్రవర్తి నియామకం.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయస్థానం లో గవర్నమెంట్ ప్లీడరు(G.P)గా టి. కళ్యాణ చక్రవర్తి నియమితులయ్యారు.టి కళ్యాణ చక్రవర్తి సిరిసిల్ల వాస్తవ్యులు కాగా అయన గత 18ఏళ్లుగా న్యాయవాదిగా కొనసాగుతున్నారు.