Day: 17 September 2024
-

సమతుల్య ఆహరం తో రక్త హీనతను అదిగమించొచ్చు.
“నేటి భారతం‘ (ప్రశ్నించడమే పరిష్కారం) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Sep 17, 2024. సమతుల్య ఆహరం తో రక్త హీనతను అదిగమించొచ్చని రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా సాధికార కేంద్రం కో ఆర్డినేటర్ రోజా అన్నారు.గర్భిణీ మహిళలు తప్పకుండ ఐరన్, ఫోలిక్ ఆసిడ్ మాత్రలు,రాగులు, నిమ్మజాతి పళ్ళు, మొలకేత్తే విత్తనాలు తినడం ఆరోగ్యకరమన్నారు. మనకు అందుబాటులో ఉండే ఆకు కూర లు ఆరోగ్యానికి చాలా మంచిదని,ప్రతి రోజు ఒక…
-

వినాయక నిమజ్జనం లో మతసామరస్యం.
• సిరిసిల్ల లోని ప్రముఖ న్యాయవాది వినాయక నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్న ముస్లిం పెద్దలు. • మతసామరస్యానికి వేదికైన సిరిసిల్ల నిమజ్జనం వేడుకలు. “నేటి భారతం’ (ప్రశ్నించడమే పరిష్కారం) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Sep 17, 2024, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నేడు జరుగుతున్న వినాయక నిమజ్జనం మతసామరస్యానికి వేదికయింది.సిరిసిల్ల పట్టణంలో ప్రముఖ న్యాయవాది జవ్వాజి ప్రసాద్ గౌడ్ అఫీస్ లో వినాయక చవితి పండగను భక్తి…
-

వచ్చే ఏడాది నుంచి ‘ఇంటర్’ ఎత్తివేత!
“నేటి భారతం‘ (ప్రశ్నించడమే పరిష్కారం) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Sep 17, 2024, వచ్చే ఏడాది నుంచి ‘ఇంటర్’ ఎత్తివేత! NEP-2020లో భాగంగా తెలంగాణలో వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యా విధానాన్ని ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపై విద్యార్థులకు 5+3+3+4 విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలి ఐదేళ్లలో అంగన్వాడీ, ప్రీస్కూల్ మూడేళ్లతో పాటు 1,2 తరగతులుంటాయి. ఆ తర్వాతి మూడేళ్లు…