Day: 15 October 2024
-

ఇదండి..సిరిసిల్ల మునిసిపల్ పారిశుధ్యం…?
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 15, 2024. సిరిసిల్ల మున్సిపల్ ల్లో 266 మంది లేబర్ లు, 10 మంది జవాన్ లు, 37 ట్రాక్టర్లు,10 మినీ ఆటోలు ఇంతమంది, ఇన్ని సదుపాయాలున్న రోడ్డు పై మరణించి, కుళ్ళి పోతున్న కుక్క ను తొలగించ లేకపోతున్నారు. పట్టణాన్ని పరిశుభ్రం గా ఉంచాల్సిన సదరు మున్సిపల్ పారిశుధ్య ఇన్స్పెక్టర్, కేవలం ఉదయం పూట కార్మికుల హాజరు…