Day: 18 October 2024

  • సంతాపం తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్.

    సంతాపం తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్.

    ‘నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 17, 2024.  రాజన్న సిరిసిల్ల కేంద్రం లోని పురపాలక సంఘ కార్యాలయం లో మెప్మా విభాగం లో టిఎంసి గా విధులు నిర్వహిస్తున్న గుడిసే రాజమణి గురువారం అకాల మరణం చెందగా,నేడు మెప్మా ఆధ్వర్యంలో పురపాలక సంఘ లో సంతాప సభ ఏర్పాటు చేయగా, చైర్పర్సన్ జిందం కళ, కమీషనర్ లు పాల్గొని సంతాపం  తెలిపారు.అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ,…

error: Content is protected !!