Day: 21 November 2024
-

3ఉద్యోగాలతో మెరిసిన పేదింటి కుసుమం.
“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Nov 21, 2024. ఏ కార్పొరేట్ చదువులు అభ్యసించలేదు. ఏ ట్యూషన్ లకు వెళ్ళలేదు. సర్కార్ బడి, ఇంటి వద్దనే చదువు. అయినా 3 సర్కార్ ఉద్యోగాలతో మెరిసి తన కుటుంబాన్ని మురిపించింది అ విద్య కుసుమం. పూర్తి వివరాల్లోకి వెళితే, రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపెల్లి మండలం, గోపాలరావు పల్లె కు చెందిన ములిగే ఇంద్రజ కు తండ్రి …