Day: 29 November 2024

  • 3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు.

    3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు.

    “నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  Nov 29, 2024. కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనలో రాష్ట్రంలో రైతుల నుండి ధాన్యం సేకరించిన 3రోజుల లోపే వారి ఖాతాలో డబ్బులు జమైతున్నాయని సిరిసిల్ల  వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ వెలుముల స్వరూప అన్నారు.శుక్రవారం సర్దాపూర్ లోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో చైర్పర్సన్ వెలుముల స్వరూప మాట్లాడుతూ,ప్రభుత్వం హామీ మేరకు మంత్రి…

error: Content is protected !!