Day: 12 November 2025

  • ప్రజావాణిలో  ఇచ్చిన…పట్టించుకుంటలేరు…?

    ప్రజావాణిలో  ఇచ్చిన…పట్టించుకుంటలేరు…?

    నవంబర్ 12/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ప్రజావాణిలో  పిర్యాదు ఇచ్చినా సంబంధిత అధికారులు పట్టించుకుంటలేరని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.మిడ్ మానేరు బ్యాక్ వాటర్, పంట పొలాలలోకి రాకుండా ఉండటం కొరకు  జిల్లా అధికారులు  3కి. మీల కరకట్టను నిర్మించారు.కరకట్ట నిర్మించి, దాని నిర్వహణ మరిచారాని ప్రజలు, వాకర్స్, మత్స్యకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా కరకట్ట పై  ఎపుగా పెరిగిన చెట్ల వల్ల కరకట్ట…

error: Content is protected !!