Day: 13 November 2025
-

పిల్లల సంరక్షణ మనందరి బాధ్యత !
నవంబర్ 13/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. 18 సం” రాల లోపు పిల్లల సంరక్షణ మనందరి బాధ్యత అని తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబెర్ మర్రిపెల్లి చందన అన్నారు.గురు వారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్షేత్ర స్థాయిలో పలు అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు.అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందుతున్న ఆహరం, గుడ్లు, పాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు.పిల్లలకు అందుతున్న ఆహారాన్ని తిని…