Day: 15 December 2025

  • రైతు సంఘం  నూతన కార్యవర్గం ఎన్నిక.

    రైతు సంఘం  నూతన కార్యవర్గం ఎన్నిక.

    డిసెంబర్ 15/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ ప్రాంతంలోని వ్యవసాయదారుల (తుంగపట పోచమ్మ రైతు సంఘం ) నూతన రైతు సంఘం కార్యవర్గం ఎన్నిక జరిగింది.మిడ్ మానేరు కట్ట కింది భాగంలో ఉన్న వ్యవసాయ భూములను సాగు చేస్తున్న రైతులు సోమవారం రైతు సంఘం ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో అధ్యక్షుడుగా సిరిగిరి వెంకటేశ్,ఉపాధ్యక్షులుగా బిజ్జిగ క్రిష్టయ్య, నక్క…

error: Content is protected !!