Day: 21 December 2025
-

లోక్ అదాలత్ లో సత్వర న్యాయ పరిష్కారం.
డిసెంబర్ 21/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. లోక్ అదాలత్ లో సత్వర న్యాయ పరిస్కారం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు.ఆది వారం జిల్లా కేంద్రంలోని కోర్ట్ ఆవరణలో జరిగిన లోక్ అదాలత్ లో 17,724 కేసులను పరిష్కరించి, కక్షి దారులకు రూ.1,79,82,998/- లను నష్ట పరిహారం అందజేసినట్లు వారు పేర్కొన్నారు. రాజీ మార్గం ద్వారా ఎంతటి సమస్యనైనా పరిష్కారించుకోవచ్చని…