Day: 31 December 2025
-

న్యూ ఇయర్ వేడుకల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు.
డిసెంబర్ 31/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. న్యూ ఇయర్ వేడుకల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.బుధవారం జిల్లా ఎస్పీ కార్యలయంలో మాట్లాడుతూ,ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని,నిర్లక్ష్యం వల్ల విషాధంగా మరకూడదని సూచించారు.డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలున్నాటాయని,మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ , బైక్…