Day: 19 March 2026
-

తినొద్దని తీర్మానించుకుంటే సరిపోద్ది..!
*నెలకు 2సార్లు తింటే సరిపోద్దనే భావనలో ప్రజలు. * ప్రత్యామ్నాయంగా చికెన్, చేపలు తిసుకుంటే సరిపోతుందంటున్న వైద్యులు. • ధరల పెరుగుదల పై నేటికీ స్పందించని సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్, ఛైర్పర్సన్ లు. మార్చి 19/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మార్కెట్లో మటన్ ధర రోజు రోజు కి ఆకాశాన్ని అంటుతుంటే, పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతుండగా, నెలలో 4 సార్లు(ఆదివారం)…