Day: 13 April 2026
-

నాటింది…. నరకడానికేనా….?
ఏప్రిల్ 13/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పర్యావరణ సమతుల్యం కోసం ప్రభుత్వం నాటిన మొక్కలు నరకడానికేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని, పోతిరెడ్డి పల్లె గ్రామపంచాయతీలో ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలను కొందరు దుండగులు నరికేశారు. ఈ మొక్కలను గ్రామపంచాయతీ ఉపాధి హామీ పథకం ద్వారా ట్యాంకర్లతో నీరును పోస్తూ పెంచి పెద్ద చేసింది.కానీ…