Day: 4 August 2026
-

“విక్రమ్ “-1 ఇంజనీర్లకు ఘన స్వాగతం.
ఆగస్టు 04/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన “విక్రమ్ “-1 ఇంజనీర్లకు ఘన స్వాగతం. లభించింది.గత నెల జూలై మాసంలో శ్రీహరికోట నుండి గగనతలంలోకి విజయవంతంగా చేరుకున్న “విక్రమ్ “-1 అర్బీటాల్ వాహక ప్రయోగం లో కీలక పాత్ర వహించిన సిరిసిల్ల కు చెందిన యువ ఇంజనీర్లు అడుప సంతోష్ కుమార్, అడుప కిరణ్ , బొమ్మదేని నాగరాజులను…