Day: 24 October 2023

  • సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక శ్రద్ద.

    సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక శ్రద్ద.

    *అసెంబ్లి ఎన్నికల సందర్భంగా జిల్లాలో పటిష్ట బందోబస్తు. * ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు వచ్చేసిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు. *శాంతియుతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి. • జిల్లా ఎస్పి అఖిల్ మహాజన్  నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం) : త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలోని సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాల పై ప్రత్యేక శ్రద్ద చూపుతామని రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ తెలిపారు. మంగళవారం…

  • ‘బిజెపి’లో మొదలైన రాజీనామల పరంపర.

    ‘బిజెపి’లో మొదలైన రాజీనామల పరంపర.

    • పార్టిని నమ్మి మోసపోయిన నాయకులలో బయటపడుతున్న అసహనం. • డిపాజిట్ కూడ రాని “క్యాండెట్ “కి సిరిసిల్లా  బిజెపి టిక్కెట్టివ్వడం తో బహిర్గతమైన బిజెపి-బిఆర్ఏస్ చీకటి ఒప్పందం. • బిజేపి -బిఆర్ ఏస్ రెండు ఒకటేనని గ్రహించిన ప్రజలు. •రెండుకు చెడ్డ రేవడిగా మారిన పలువూరి నాయకుల రాజకీయ భవిష్యత్ . నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం) :  కింది స్థాయి నుండి ప్రజా నాయకుడిగా ఎదిగిన నాయకుడి…

error: Content is protected !!