Day: 11 May 2024
-

బిజెపి పాలనలోనే దళితుల పై అరచకాలు.
• దళితులకు అండగ నిలిచేది కాంగ్రేస్ పార్టి మాత్రమే. • 10 సం”రాల బిజెపి పాలనలో దళితుల పై అనేక దాడులు జరిగాయి. • రానున్న ఎన్నికల్లో కాంగ్రేస్ కే పట్టం కట్టాలి. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. బిజెపి పాలనలోనే దళితుల పై అనేక అరచకాలు,ఆకృత్యాలు జరిగాయని అంబేడ్కర్ సంఘూల రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్ అన్నారు.శనివారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో…
-

ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ తోనే అమలు.
• బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్. • దళితులకు మూడు ఎకరాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. • కాంగ్రెస్ తోనే దళితుల అభివృద్ధి. • వార్డ్ సందర్శనలో కేకే మహేందర్ రెడ్డి. నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ తోనే అమలని,కాంగ్రెస్ తోనే దళితుల అభివృద్ధని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు.శనివారం ఏన్నికల…