Day: 21 October 2024
-

రాజకీయ లబ్ది కొరకే ఈ ప్రచారం.
• రథపపౌర్ణమి రోజు లడ్డు, పులిహోర గుడి ప్రాంగణం లోనే చేశారు. • కాంట్రాక్టర్ వేములవాడ కు చెందిన పులి మల్లేశం. • రథ మహోత్సవం సనాతన హిందూ ధర్మం ప్రకారమే జరిగింది. ‘నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 21, 2024. సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి రథమహోత్సవంలో అన్య మతస్థులు లడ్డు తయారు చేసి అమ్ముతున్నారని కొందరు వారి రాజకీయ లబ్ది కొరకే ప్రచారం…
-

GO 29 ని వెంటనే రద్దు చేయాలి.
* సేవ్ sc, st,bc. * లంబాడీల ఐక్య వేదిక. “నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 21, 2024. GO 29ని వెంటనే రద్దు చేయాలని లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ఇంచార్జ్ భానోత్ నరేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సోమవారం సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, భానోత్ నరేష్ నాయక్ మాట్లాడుతూ జీవో 29 వెంటనే రద్దు చేయాలి…
-

సర్పంచ్ల దీక్షకు BJP, MSP, CPI మద్దతు.
“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 21, 2024. తాజా మాజీ సర్పంచ్ల JAC కమిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు 4 వ రోజుకు చేరుకున్నాయి. 4వ రోజు సోమవారం దీక్షలో తాజా మాజీ సర్పంచులు కండ్లకు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలిపారు.ఈ దీక్షకు మద్దతుగా BJP పార్టీ…