Day: 27 October 2024
-

అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులు నిలిపివేయాలి.
TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి డిమాండ్. “నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 27, 2024. అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులు నిలిపివేయాలని TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ! రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు లో అనేక రకాలైన లోపాలు ఉన్నాయనీ,…
-

నేర చేదనలో సాక్ష్యాధారాల సేకరణ కీలకం.
* పిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు,చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా నమోదు చేయాలి. *పోలీస్ స్టేషన్ రైటర్లకు క్రైమ్ సీన్లో తీసుకోవాల్సిన చర్యల పై ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం. *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. “నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 27, 2024. నేర చేదనలో సాక్షాదారల సేకరణ కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…
-

బి సీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా దుండగుల వంశీ.
“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): జగిత్యాల జిల్లా ప్రతినిధి. Oct 27, 2024. జగిత్యాల జిల్లా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా దుండగుల వంశీ నియామకం అయ్యారు.శనివారం హైదరాబాదులో బీసీ ముఖ్య నాయకుల సమావేశం ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండలం, రంగంపేట గ్రామానికి చెందిన దుండగుల వంశీ ని జగిత్యాల జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.ఈ…