Day: 27 November 2024
-

సిరిసిల్ల కు బై ఎలక్షన్స్ ఎప్పుడైనా రావొచ్చు..?
“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Nov 27, 2024. సిరిసిల్ల కు బై ఎలక్షన్స్ ఎప్పుడైనా రావొచ్చని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ అధికార ప్రతినిధి కటకం మృత్యుంజయం అన్నారు. మంగళవారం సిరిసిల్ల లోని brs భవన్ లో ktr మాటలను తీవ్రంగా ఖండిస్తూ, సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అయన మాట్లాడుతూ! ktr ప్రజలను రెచ్చగొట్టే…
-

అనుచిత వ్యాఖ్యలు చేస్తే గూటం దెబ్బ రుచి చూపకతప్పదు.
“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Nov 26, 2024. ఎస్సి వర్గీకరణ పై సుదీర్ఘ కాలం పోరాటం చేసిన మందకృష్ణ మాదిగ గూర్చి అనుచిత వ్యాఖ్యలు చేస్తే గూటం దెబ్బ రుచి చూపకతప్పదని ఎమ్మెస్పీ రాష్ట్ర నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ రుద్రారం రామచంద్ర మాదిగ హెచ్చరించారు. ఎస్సి వర్గీకరణ పై మాలల తీరును,వ్యాఖ్యలను తప్పు పడుతూ,సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో MRPS,MSP రాజన్న…