Day: 8 March 2026
-

‘అతివలు’ ఆకాశంలో సగం.
మార్చి 10/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ‘అతివలు’ ఆకాశంలో సగమని, అవకాశామిస్తే అన్ని రంగాల్లో రానిస్తారని 15వ వార్డ్ కౌన్సిలర్ కూర భాగ్య లక్ష్మి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని, అంబేద్కర్ నగర్ కమాన్ వద్ద వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు సత్కారం చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళల్ని ప్రోత్సహించాలే గాని, వారు సాధించని విజయాలంటూ ఉండవు. అంతరిక్ష పరిశోధనలో…
-

మటన్ @900…సిరిసిల్ల లో మాత్రమే…?
మార్చి 09/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ధరలు ఏ అధికారి పెంచమన్నారో, ఎవరు పెంచతున్నారో తెలియదు కానీ సిరిసిల్ల లో మాత్రం మటన్ మాంసం కేజీ 900 అయ్యింది.తెలంగాణ ప్రభుత్వం 21 జనవరి 2021 న మటన్ ధర 700/-గా నిర్ణయించింది.కానీ అవేవి పట్టించుకోకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మటన్ షాప్ నిర్వహకులు మాత్రం మటన్ కేజీ ధరను అమాంతం 900/- చేసారు.గత…