Month: November 2025
-

బాధ్యతలు స్వికరించిన డీసీసీ ఛైర్మెన్.
నవంబర్ 25/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా సంగీతం శ్రీనివాస్ బాధ్యతలు స్వికరించారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో లో సంగీతం బాధ్యతలు స్వికరించారు.అనంతరం విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో క్రియాశీలక పాత్ర పోసిస్తూ,పేద ప్రజలకు సేవలు అందించాలని, ప్రభుత్వం…
-

సమ్మెలోకి అసిస్టెంట్ హెల్పర్లు…!
నవంబర్ 23/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సెస్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ హెల్పర్లు సమ్మె చేయనున్నట్లు తెలుస్తోంది. విధునిర్వహణలో భద్రత, వేతనాల పెంపు, ప్రమోషన్ ల కొరకు సమ్మె చేయనున్నట్లు సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సెస్ పరిధిలో 147 మంది హెల్పర్లు ఉన్నారు. వీరిలో విధి నిర్వహణలో 3మరణించారు. 3 వైఖల్యం పొందారు.2018 లో ప్రమోషన్ డిక్లరే అయ్యిన వీరికి,…
-

కలెక్టరేట్ ముందే ఇలా ఉంటే….మరి….?
నవంబర్ 19/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కలెక్టరేట్ ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే గ్రామాలు, పట్టణాలల్లో ప్రభుత్వ అభివృధి పనులు ఎలా ఉన్నాయో మరి అని ప్రజలు ముక్కునవేలేసుకుంటున్నారు.వివరాల్లోకెలితేరాజన్న సిరిసిల్ల జిల్లా కార్యాలయ ముఖద్వారo ముందు గత కలెక్టర్ సందీప్ కుమార్ ఝా కూడలి నిర్మాణ పనులు చేపట్టారు.ఆయన ఉన్న సమయంలో పనులు వేగవంతంగా జరిగాయి.ఆయన వివిధ కారణాల వల్ల బదిలీ అయినా తరువాత…
-

Ibhomma రవి’ ఎమ్మెల్యే గా పోటీచేస్తే గెలుస్తాడు.
నవంబర్ 18/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. * I bomma రవి ఎమ్మెల్యే గా పోటీచేస్తే గెలుస్తాడు, * ” సినిమా టికెట్ల ధరలు పెంచితే ఎవరు పట్టించుకుంటాలేరు గాని,సామాన్య ప్రజలకు ఎంతో సపోర్ట్ చేసిన రవిని పట్టుకున్నారు. *” ఠాగుర్ సినిమాలో #చిరంజీవి క్యారెక్టర్ తప్పైతే. ఐ బొమ్మ #ఇమ్ముడి_రవి చేసింది కూడా తప్పవుతుంది. * గాడిద మొహాలకు రంగులు అద్దుకోని తమకు…
-

కాంట్రాక్టర్లు కమిషన్ల కొరకే అ స్కూల్లు.
నవంబర్ 16/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. విద్యారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరచడానికి కాదని,ఇంటిగ్రేటెడ్, ఇంటర్నేషనల్ స్కూల్ల పేరిట కాంట్రాక్టర్లు కమిషన్ల కొరకేనని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కే లక్ష్మీనారాయణ అన్నారు.తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ విస్తృత సమావేశం సిరిసిల్ల పట్టణంలోని…
-

పిల్లల సంరక్షణ మనందరి బాధ్యత !
నవంబర్ 13/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. 18 సం” రాల లోపు పిల్లల సంరక్షణ మనందరి బాధ్యత అని తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ మెంబెర్ మర్రిపెల్లి చందన అన్నారు.గురు వారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో క్షేత్ర స్థాయిలో పలు అంగన్వాడీ కేంద్రాలను ఆమె సందర్శించారు.అంగన్వాడీ కేంద్రంలో పిల్లలకు అందుతున్న ఆహరం, గుడ్లు, పాలు తదితరాలను అడిగి తెలుసుకున్నారు.పిల్లలకు అందుతున్న ఆహారాన్ని తిని…
-

ప్రజావాణిలో ఇచ్చిన…పట్టించుకుంటలేరు…?
నవంబర్ 12/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ప్రజావాణిలో పిర్యాదు ఇచ్చినా సంబంధిత అధికారులు పట్టించుకుంటలేరని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.మిడ్ మానేరు బ్యాక్ వాటర్, పంట పొలాలలోకి రాకుండా ఉండటం కొరకు జిల్లా అధికారులు 3కి. మీల కరకట్టను నిర్మించారు.కరకట్ట నిర్మించి, దాని నిర్వహణ మరిచారాని ప్రజలు, వాకర్స్, మత్స్యకారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉండగా కరకట్ట పై ఎపుగా పెరిగిన చెట్ల వల్ల కరకట్ట…
-

పందులోస్తున్నాయి… పట్టించుకోండయ్య..!
నవంబర్ 10/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పందులు ఇండ్లలోకి వస్తున్నాయి పట్టించుకోండయ్య అంటూ సిరిసిల్ల పట్టణ ప్రజలు సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ను కోరుతున్నారు. గత పాలకవర్గంలో స్వచ్ఛ సర్వేక్షన్ లాంటి జాతీయ స్థాయి పోటీలో అత్యుత్తమ పట్టణంగా సిరిసిల్ల పట్టణం గుర్తింపు పొందింది. అ పాలకవర్గం హయాంలో ఉన్న కమిషనర్ లు పారిశుధ్యం, పరిశుభ్రత పై విధిగా శ్రద్ధతో విధులు నిర్వహించారు.ప్రస్తుతం సిరిసిల్ల…
-

వికాస్ డిగ్రీ కాలేజీ విద్యార్థినికి గోల్డ్ మెడల్.
నవంబర్ 08/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కరీంనగర్, శతవాహన యూనివర్సిటీ లో జరిగిన స్నాత్తకోత్సవంలో సిరిసిల్ల వికాస్ డిగ్రీ కళాశాలలో 2022-23 విద్య సంవత్సరంలో చదివిన కొంపెల్లి వీణ Msc మాథ్స్ విభాగం లో ఛాన్సెలర్ జిష్ణుదేవ్ వర్మ & వైస్ ఛాన్సెలర్ చేతులమీదుగా గోల్డు మెడల్ పొందింది. ఈ సందర్బంగా వికాస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గుగ్గిళ్ల జగన్ గౌడ్ &…
-

అదమరిస్తే అంతే సం”గతి”….?
నవంబర్ 07/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ద్విచక్ర వాహనదారులారా తస్మాత్ జాగ్రత్త. అదమరిచారో అంతే సం’గతి’ అంటూ ప్రజలకు “నేటి భారతం”జాగురత తెలుపుతుంది.అధికారులు సామాన్యులను పట్టించుకోరు..? పాలకులకు పేదలంటే పట్టింపు ఉండదు…?ఎన్నికలప్పుడు తప్ప! గత కొన్ని నెలల నుండీ రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహం నుండీ, నెహ్రు పార్క్ వరకు ఉన్న తార్ రోడ్డు మధ్యలో ఏర్పడిన గుంత ప్రమాదకరంగా…
-

పెట్రేగిపోతున్న పైరవికారులు.
• రాజకీయ నాయకుల సమావేశాలలో వారి తో ఫోటో లు దిగుతూ అంత మనోళ్లేనని ప్రజలను నమ్మిస్తున్న వైనం. • లక్షలు దండుకొని, పని రేపు, మాపు అంటూ కాలం గడుపుతున్న పైరవికారులు. • పని కాలేదని డబ్బులు ఇమ్మంటే, ఉల్టా వారే కేసులు పెడుతామని బెదిరిస్తున్నారని వాపోతున్న బాధితులు. • పోలీస్ లు నిఘా విభాగం తో నిశితంగా పరిశీలిస్తే అన్ని వెలుగులోకి..! నవంబర్ 4/25 :…