
నవంబర్ 08/25 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
కరీంనగర్, శతవాహన యూనివర్సిటీ లో జరిగిన స్నాత్తకోత్సవంలో సిరిసిల్ల వికాస్ డిగ్రీ కళాశాలలో 2022-23 విద్య సంవత్సరంలో చదివిన కొంపెల్లి వీణ Msc మాథ్స్ విభాగం లో ఛాన్సెలర్ జిష్ణుదేవ్ వర్మ & వైస్ ఛాన్సెలర్ చేతులమీదుగా గోల్డు మెడల్ పొందింది. ఈ సందర్బంగా వికాస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గుగ్గిళ్ల జగన్ గౌడ్ & అధ్యాపకులు విద్యార్థినిని సన్మానించి అభినందనలు తెలిపారు. అనంతరం వీణ మాట్లాడుతూ నేను ఈ గోల్డ్ మెడల్ సాధించడంలో నా తల్లిదండ్రులు, వికాస్ డిగ్రీ అధ్యాపకుల కృషి, సహకారం ఉందని పేర్కొన్నారు.











Leave a Reply