Month: December 2025
-

న్యూ ఇయర్ వేడుకల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు.
డిసెంబర్ 31/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. న్యూ ఇయర్ వేడుకల్లో న్యూసెన్స్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే తెలిపారు.బుధవారం జిల్లా ఎస్పీ కార్యలయంలో మాట్లాడుతూ,ఆనందోత్సాహాల మధ్య న్యూ ఇయర్ వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలని,నిర్లక్ష్యం వల్ల విషాధంగా మరకూడదని సూచించారు.డిసెంబర్ 31న జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలున్నాటాయని,మద్యం సేవించి ర్యాష్ డ్రైవింగ్ , బైక్…
-

పేరుకే ప్లాస్టిక్ నియంత్రణ….!
●పనులన్ని ప్లాస్టిక్ తోనే.? ● ధర్జాగా ప్లాస్టిక్ విక్రయిస్తున్న దుకాణదారులు. ●విచ్చలవిడిగా ప్లాస్టిక్ గ్లాసులు, కవర్ల వినియోగితున్న ప్రజలు. ● తనిఖీలు మరిచిన అధికారులు ● భవిష్యత్ తరాలకు ముప్పని తెలిసిన అధికారుల అవగాహన రాహిత్యమా…? ఉదాసీనతనా…? డిసెంబర్ 29/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పేరుకే ప్లాస్టిక్ నియంత్రణ, కాని పనులన్ని ప్లాస్టిక్ తోనే జరుగుతున్నాయి.ఎవరు చెప్పిన, ఆదేశించకపోయినా తుచా…
-

MLC ల ఇళ్ల ముందు ధర్నా నిర్వహిద్దాం.
డిసెంబర్ 24/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఓట్లతో గెలిచిన MLC లు ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పట్ల స్పందించి, రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్యలు పరిస్కరించని పక్షంలో వారి ఇళ్ల ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు పురుషోత్తం అన్నారు.తెలంగాణ ప్రభుత్వ పెన్షన్ దారుల సంయుక్త కార్యచరణ సమితి పిలుపు మేరకు సిరిసిల్ల జిల్లా…
-

విద్యుత్ స్థంబాల ఏర్పాటుకు పరిశీలన.
డిసెంబర్ 23/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పాత విద్యుత్ స్థంబాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్న ప్రాంతాలను ఈరోజు సిరిసిల్ల సెస్ టౌన్-2 డైరెక్టర్ దార్నం లక్ష్మినారాయణ,అధికారులు పరిశీలించారు.సెస్ అభివృధిలో భాగంగా సిరిసిల్ల అంబేద్కర్ నగర్ లో తుప్పు పట్టినా, చిన్నవైనా విద్యుత్ స్థంబాలను గుర్తుంచి, వాటిని తొలగించే ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ కార్యక్రమం లో 15 వ వార్డ్ మాజీ కౌన్సిలర్…
-

లోక్ అదాలత్ లో సత్వర న్యాయ పరిష్కారం.
డిసెంబర్ 21/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. లోక్ అదాలత్ లో సత్వర న్యాయ పరిస్కారం జరుగుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి.నీరజ తెలిపారు.ఆది వారం జిల్లా కేంద్రంలోని కోర్ట్ ఆవరణలో జరిగిన లోక్ అదాలత్ లో 17,724 కేసులను పరిష్కరించి, కక్షి దారులకు రూ.1,79,82,998/- లను నష్ట పరిహారం అందజేసినట్లు వారు పేర్కొన్నారు. రాజీ మార్గం ద్వారా ఎంతటి సమస్యనైనా పరిష్కారించుకోవచ్చని…
-

కంచు కోటలు బద్దలవుతున్నాయి….?
డిసెంబర్ 20/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కల్లోల ప్రాంతాలైన కోనరావుపేట, ఎల్లారెడ్డి పేట, వీరన్నపల్లి, చందుర్తి మండలాలల్లో కంచుకోటలు బద్ధలవుతున్నాయి.ఆయుధాన్ని చేతిన పట్టి అన్నలు దొరలను తరిమితే,ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్య పద్ధతిలో దొరల కంచుకోటలను బద్దలు కొట్టారు నేటి యువత.మొన్న జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కోనరావుపేట మండలంలోని నాగారం, మల్కాపేటలో దొరలను, దొర మద్దతును కాదని బి.సిలను గెలిపించి బి.సి లకు సర్పంచ్…
-

ఈనెల 24న ప్రభుత్వ పెన్షనర్ల నిరాహార దీక్ష.
డిసెంబర్ 19/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. డిసెంబర్ 24న ప్రభుత్వ పెన్షనర్ల నిరాహార దీక్ష నిర్వహించనున్నట్లు రిటైర్ ఎంప్లాయస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మల్లారపు పురుషోత్తం తెలిపారు.ఈ సందర్బంగా సిరిసిల్ల లో ఏర్పాటు చేసినసన్నాహ సమావేశంలో ఆయన మాట్లాడుతూ,2024 నుండి నేటి వరకు 21 మాసములు గడిచిన, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వము నుండి ఏలాంటి బకాయిలు చెల్లించలేదన్నారు.ప్రభుత్వ ఉదాసినత…
-

మీరు గెలిచింది కేవలం 171 ఓట్లతో మాత్రమే.?
డిసెంబర్ 17/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కేటీఆర్ కూడా గెలిచింది కేవలం 171 ఓట్లతో మాత్రమేనన్న విషయాన్నీ మర్చిపోవద్దని కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కాముని వనిత అన్నారు.ఆది వారం సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల నియోజకవర్గంలో సర్పంచ్ ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్, విప్ ఆది శీను గురించి మాట్లాడిన మాటలకూ కాముని వనిత తన కార్యాలయంలో ఏర్పాటు…
-

రైతు సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.
డిసెంబర్ 15/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతి నగర్ ప్రాంతంలోని వ్యవసాయదారుల (తుంగపట పోచమ్మ రైతు సంఘం ) నూతన రైతు సంఘం కార్యవర్గం ఎన్నిక జరిగింది.మిడ్ మానేరు కట్ట కింది భాగంలో ఉన్న వ్యవసాయ భూములను సాగు చేస్తున్న రైతులు సోమవారం రైతు సంఘం ఎన్నికలు నిర్వహించారు.ఈ ఎన్నికల్లో అధ్యక్షుడుగా సిరిగిరి వెంకటేశ్,ఉపాధ్యక్షులుగా బిజ్జిగ క్రిష్టయ్య, నక్క…
-

జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.
*జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే. డిసెంబర్ 01/25 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. శాంతి భద్రతల దృశ్య రాజన్న సిరిసిల్ల జిల్లా లో పోలీసు యాక్ట్( పోలీస్ యాక్ట్ 1861) అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు.జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,పోలీస్ యాక్ట్ డిసెంబర్1 నుండి 31 వరకు ఉంటుందని పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు,రాస్తా…