
మే 11/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
భగవత్ గీతా పఠనంలో సిరిసిల్ల మహిళ స్వర్ణ పతకం గెలుచుకుంది.భగవద్గీతలోని 700 శ్లోకాలను కంఠస్థం చేయడం ద్వారా బంగారు పతకాలు సాధించడం ఒక గొప్ప ఆధ్యాత్మిక మేధోపరమైన సాధనమని వక్తలు అభిప్రాయపడుతున్నారు. శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మైసూర్ లో నిర్వహించిన పోటీల్లో సంపూర్ణ భగవద్గీత (18 అధ్యాయాలు, 700 శ్లోకాలు) కంఠస్థం చేసిన వారికి బంగారు పతకాలు ప్రదానం చేస్తారు. ఇందులో భాగంగా సిరిసిల్ల కు చెందిన దొంతుల స్రవంతి భగవద్గీత లోని 18 అధ్యాయాలలోని 700 శ్లోకాలను కంఠస్థం చేసి స్వర్ణ పథకం సాధించింది.











Leave a Reply