Month: April 2026
-

సరిదిద్దాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిదే.
ఏప్రిల్ 17/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఉందని ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు కానాపురం లక్ష్మన్ మాదిగ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో లక్ష్మణ్ మాదిగ మాట్లాడుతూ,రాష్ట్ర జనాభాలో మాదిగలు 10 నుండి 11 శాతం ఉంటారని మా నాయకుడు మందకృష్ణ…
-

‘గజ్జెల’కు దళిత రత్న రాష్ట్ర అవార్డ్.
ఏప్రిల్ 15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. భారత రాష్ట్ర సమితి(BRS )విద్యార్థి విభాగం మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గజ్జెల దేవరాజ్ కు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో “దళిత రత్న అవార్డ్’ ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతిన అందజేసింది.తెలంగాణ రాష్ట్ర సాధన,దళితుల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటం చేసిన గజ్జెల సేవలను గుర్తించి ప్రభుత్వం ఈ అవార్డ్…
-

కళ తప్పుతోందా…….తప్పిస్తున్నారా….?
*జిల్లాలోని దళితుల సమీకరణకు, వారి వెతలను వెల్లడించుకోవడానికి వేదికగా ఉండే జయంతి కార్యక్రమం. *ఊరేగింపులు, డప్పు చప్పులతో అంబరానంటే సంబరం నాడు *చలి చప్పుడు లేకుండా సమాప్తం చేస్తున్న సందర్భం నేడు. * అంబేద్కర్ వాదులు అస్తిత్వం కోల్పోతున్నారా…? * రాజకీయ పార్టీల ప్రలోభాలే కారణమని భావిస్తున్న “నేటి భారతం’. ఏప్రిల్ 14/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఏప్రిల్ 14 మంగళవారo రోజున సిరిసిల్ల…
-

నాటింది…. నరకడానికేనా….?
ఏప్రిల్ 13/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పర్యావరణ సమతుల్యం కోసం ప్రభుత్వం నాటిన మొక్కలు నరకడానికేనా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల పరిధిలోని, పోతిరెడ్డి పల్లె గ్రామపంచాయతీలో ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా నాటిన మొక్కలను కొందరు దుండగులు నరికేశారు. ఈ మొక్కలను గ్రామపంచాయతీ ఉపాధి హామీ పథకం ద్వారా ట్యాంకర్లతో నీరును పోస్తూ పెంచి పెద్ద చేసింది.కానీ…
-

స్టేట్ 2వ ర్యాంకర్ సిరిసిల్ల అమ్మాయి.
ఏప్రిల్ 12/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఈరోజు వెలువడిన తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ పరీక్ష ఫలితాల్లో రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల పట్టణానికి చెందిన గుంటుక శృతి స్టేట్ రెండవ ర్యాంక్ సాధించింది. తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గురుకుల కళాశాలలో ఎంపీసీ రెండో సంవత్సరం చదువుతున్న శృతి తండ్రి నేత కార్మికుడు, తల్లి పాఠశాలలో స్వీపర్.ఎంపీసీ రెండవ సంవత్సరంలో 992 మార్కు సాధించి, ఎంపీసీ…
-

అర్ధరాత్రి…. అక్రమ నిర్మాణాలు …?
• అధికారులను అడగండoటున్న వార్డు కౌన్సిలర్. • పిర్యాదు అందితేనే స్పందిస్తామానేలా ఉన్న టౌన్ ప్లానింగ్ అధికారులు. • వార్డ్ లో వార్డ్ ఆఫీసర్లు చేస్తున్నదేమిటి…? ఏప్రిల్ 9/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ పట్టణ పరిధిలో అర్ధరాత్రి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. వివరాల్లోకి వెళ్ళితే సిరిసిల్ల మున్సిపల్ 26 వార్డ్ లో రాత్రికి రాత్రే అక్రమానిర్మాణాలు నిర్మిస్తున్నారు. అక్రమాలను అడ్డుకోవాల్సిన కౌన్సిలర్,…
-

కారు దిగబోతున్న పలువురు కౌన్సిలర్లు…!
ఏప్రిల్ 7/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్లో BRS కౌన్సిలర్స్ గా కొనసాగుతున్న పలువురు కౌన్సిలర్లు కారు దిగబోతున్నట్లు సమాచారం. వారంతా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులతో టచ్ లో ఉన్నట్లు పట్టణంలో చర్చ జరుగుతుంది.కౌన్సిలర్ ఎన్నికలు ముగిసిన తరువాత క్యాంపుకు వెళ్లి వచ్చిన తరువాత, BRS పార్టీలోని కీలక నాయకుని ప్రవర్తన, వ్యవహార తీరు పట్ల కారు దిగనున్న…
-

మళ్ళీ అధికారం లోకి వచ్చేది BRS పార్టీయే.!
ఏప్రిల్ 5/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మళ్ళీ అధికారం లోకి వచ్చేది BRS పార్టీయేనని, BRS నాయకులపై దాడులకు పాల్పడుతున్న వారు గుర్తుంచుకోవాలని సిరిసిల్ల పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుంకపాక మనోజ్ కుమార్ అన్నారు.గజ్వెల్ లోని కెసిఆర్ (MLA ) క్యాంపు ఆఫీస్ పై దాడి చేయడాన్ని ఖండిస్తూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా సుంకపాక మనోజ్ కుమార్ మాట్లాడుతూ …
-

NCC తో క్రమశిక్షణ.. దేశభక్తి.. ఉద్యోగ అవకాశాలు…?
ఏప్రిల్ 4/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. NCC తో క్రమశిక్షణ.. దేశభక్తి.. ఉద్యోగ అవకాశాలు ఉంటాయని కేర్ టేకర్ సంతోష్ రెడ్డి తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా శివనగర్లోని కుసుమరామయ్య ఉన్నత పాఠశాలలో ఎన్సీసీ (NCC) పరేడ్, తరగతుల ప్రారంభోత్సవం శనివారం జరిగింది. ఎన్సీసీ(NCC) సిబ్బంది, కేర్టేకింగ్ ఆఫీసర్ (CTO) ఆధ్వర్యంలో క్యాడెట్లకు డ్రిల్స్, పరేడ్ విధానాలు, ప్రాథమిక శిక్షణను అందించారు. శిక్షణలో విద్యార్థులు…
-

సులభ్ “శుభ్రంగా లేదు…?
ఏప్రిల్ 2/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంనీ మార్కెట్ లో గల సులభ్ కాంప్లెక్స్ శుభ్రంగా లేదని, కంపుకొడుతుందని చిరు వ్యాపారాలు, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రజాధనం పుట్నాల ఖర్చుచేస్తున్న మున్సిపల్ పాలకవర్గం పారిశుధ్య నిర్వహణలో ఫెయిల్ అయ్యిందని ప్రజలు, ప్రజా ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.గత వారం రోజుల నుండి మార్కెట్ లో సులభ్ కాంప్లెక్స్ ను ఎవ్వరు నిర్వహించడం లేదని,…