Month: December 2024
-

కొత్త ఆలోచనతో k. K.
Dec: 31/24 “నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఒక్కో ఒక్కోప్రజా ప్రతినిధి ఒక్కో విధంగా ఆలోచిస్తూ,ఆచరించడం సహజం. గతంలో పలువురు ప్రజా ప్రతినిధులు వారి వద్దకు వచ్చే అధికారులు,నాయకుల ను పూల బొకే లకు బదులు మొక్కలను, శాలువాలకు బదులు కాటన్ టవల్ ను తీసుకురావాలని చెప్పడం, అలాగే అధికారులు,నాయకులు తేవడం జరిగింది. కాని అ మొక్కలను ఎక్కడ నాటారో, అ ‘టవల్లను’ఎవరికిచ్చారో తెలియదు.కాని కాంగ్రెస్ పార్టీ …
-

న్యాయవాది అరెస్ట్ సరికాదు…?
Dec: 31/24 “నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. న్యాయవాది అరెస్ట్ సరికాదని సిరిసిల్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు సంజీవరెడ్డి అన్నారు. ధ్రువీకరణ పత్రాల ఫోర్జరీ కేసు విషయంలో సిరిసిల్ల న్యాయవాదిని సిరిసిల్ల పోలీస్ లు మంగళవారం అరెస్ట్ చేశారు.ఈ సందర్బంగా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా న్యాయవాదిని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ, న్యాయవాదులంతా సిరిసిల్ల పోలీస్ స్టేషన్ కు ర్యాలీగా వెళ్లారు. అనంతరం DSp తో మాట్లాడారు.
-

2లక్షల కండోమ్ ప్యాకేట్లు ఆర్డర్.
Dec: 29/24 “నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. హైదరాబాద్ నగర వాసులు.. గడచిన సంవత్సరంలో 2 లక్షల కండోమ్ ప్యాకెట్లను ఆర్డర్ చేసుకున్నట్లు తాజా డేటా స్పష్టం చేసింది. అత్యధికంగా కండోమ్స్ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ సంస్థ తెలిపింది. కండోమ్స్ తరువాత ఉల్లిపాయి, అరటి పండు, చిప్స్ ఆర్డర్ చేసినట్టు స్విగ్గీ సంస్థ తమ నేవేదికలో పేర్కొంది. హైదరాబాద్ ప్రజలు ఏడాది కాలంలో ఏకంగా రూ. 31…
-

జనవరి 1 నుంచి తెలంగాణలో భూభారతి.
Dec: 29/24 “నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ధరణి పోర్టల్కు కాలం చెల్లింది. జనవరి 1 నుంచి ‘ధరణి’ స్థానంలో “భూ భారతి” సేవలు అందు బాటులోకి రానున్నాయి. డిసెంబర్ 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. దీంతో జనవరి1 నుంచి నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్-NIC ద్వారా భూ భారతి పోర్టల్ పూర్తి స్థాయిలోవినియోగంలోకిరానుంది.ఇప్పటివరకు ధరణి వివరాలు టెర్రాసిస్ ఏజెన్సీ నిర్వహించేది. ఆ సమాచా రాన్ని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్…
-

పుట్టుకొస్తున్న ‘బాయ్’ సంస్కృతి…..?
Dec: 24/24 “నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పుట్టిన రోజు, పెళ్లి రోజు, మొదలైన సందర్భాలకు మన ఆనందాన్ని ఫ్లెక్సీల రూపంలో కూడళ్ళలో ప్రదర్శిస్తూ అందరితో పంచుకోవడం చూస్తుంటాం.కాని ఈ మధ్య కాలంలో యువకులు సామజిక మాద్యమాలు, సినిమాల ప్రభావం వల్ల వారి బర్త్ డే సందర్భాలలో తమకు తామే “బాయ్’ అని అనునాయించుకుంటూ ఇదిగో ఇలా ఫోటోలో చూపినట్లు కూడళ్ళలో ఫ్లెక్సీ లు వేసుతున్నారు.ఇదిలా ఉండగా …
-

అమిత్ షా ను మంత్రివర్గం నుండీ భర్తరఫ్ చేయాలి.
Dec: 24/24 “నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అమిత్ షా అహంకార పూరిత మాటలు దారుణమని, షాను వెంటనే మంత్రివర్గం నుండీ భర్తరఫ్ చేయాలని ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ సమావేశంలో అంబేద్కర్ పై కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వాక్యాలు ఖండిస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ,భారతీయ…
-

కథ మళ్ళీ మొదటికొచ్చింది……?
• పెద్ద బాజర్ పై ట్రాఫిక్ పోలీస్ ల పట్టింపేది..? •సిరిసిల్ల మున్సిపల్ పెద్ద బజార్ లో భారీ గేట్లు ఎందుకు ఏర్పాటు చేసినట్టు…? • నిభందనలు “భడా” బాబులకు, ‘భడ’ వ్యాపారులకు మినహాయింపా….? Dec: 21/24 “నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. పెద్దబజార్ లో భారీ వాహనాల రాక, లోడింగ్, అన్లోడింగ్ మళ్ళీ మొదలై, ప్రజలకు, బడి పిల్లలకు, ఉద్యోగులకు ఇబ్బందులు కలిగించే గత…
-

18సం రాలు నిండందే బైక్ లు ఇవ్వదు…!
• తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహారించాలి. • మైనర్ డ్రైవింగ్ తో, మైనర్ లతో పాటు ఇతరులు ప్రాణహాని. • మితి మిరిన గారాబము మంచింది కాదు..! • ఇప్పటికే పలుమార్లు కౌన్సిలింగ్ ఇచ్చాము. * ఇక కౌన్సిలింగ్ ఇవ్వం? కేసులు నమోదు చేస్తాం. Dec: 20/24 “నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. 18సం రాలు నిండందే మైనర్లకు బైక్ లు ఇవ్వద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ…
-

ఫ్రెండ్ రిక్వెస్ట్ accept చెయ్యద్దు.
Dec: 17/24 “నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. బాలికలు, మహిళలు ఇంస్టాగ్రామ్ లో వచ్చే అనవసరపు ఫ్రెండ్ రిక్వెస్ట్ accept చెయ్యద్దంటూ సిరిసిల్ల సాయి శ్రీ జూనియర్ కాలేజీ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న నయన అంకిత మాటలు ఆలోచింపజేశాయి. సిరిసిల్ల పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన “పోలీస్ అక్క’ కార్యక్రమానికి ఆమె కాలేజీ తరుపున హాజరైన అంకిత మాట్లాడుతూ! టీనేజ్ లో ఏర్పడే ‘ప్రేమ’ ఆకర్షణ మాత్రమేనని,అమ్మాయిలు…
-

జిల్లా లో మహిళల పై అగత్యాలు జరగకూడదు.
Dec: 17/24 “నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళల పై అగత్యాలు జరగకూడదని జిల్లా sp అఖిల్ మహాజన్ అన్నారు.సిరిసిల్ల పోలీస్ ఆధ్వర్యంలో “పోలీస్ అక్క’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై sp మాట్లాడుతూ! టీనేజ్ అమ్మాయిలు ఇంస్టాగ్రామ్ ను ఎక్కువగా వద్దోదని, ఇంస్టాగ్రామ్ లో వచ్చే అనవసరపు మెసేజ్ లకు స్పందించొద్దని తెలిపారు.మహిళల పై జరిగే అగత్యాలను 1930 గాని,she…
-

“ఆరుబైట… అరుగు’ పైన కూర్చున్న…! అంతర్జాలమే అంత…?
* రేపటి పౌరుల ఈ ‘స్థితి”కి కారణం ఎవరు…? * బతుకు బండిని లాగుతూ “సవరణలు’ చేసుకోలేని స్థితిలో తల్లిదండ్రులు….? * అంతర్జాలంలో ‘బంది’ అవుతున్న భావి భారత పౌరుల భవిషత్….? * ఆస్ట్రేలియా, చైనా మాదిరి కఠిన చట్టలతోనే భావి భారతన్ని కాపాడుకోవచ్చంటున్న నిపుణులు. Dec 15,”నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఓ ఇరవై ఏళ్ళు వెనక్కి వెళితే ఆరుబైట..అరుగు అంటే…
-

అంగన్వాడిల “వెట్టి’ వెతలు తిరేనా…?
కనీసంఆయాలకు 5లక్షలు, టీచర్ల కు 10లక్షల రిటైర్ మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి. “సతవ్వ అంగన్వాడీ ఆయా’ • 30ఏళ్ళు గడిచిన అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. • మొక్కుబడిగా ఆయాలు, టీచర్ల రిటైర్ మెంట్ బెనిఫిట్స్. • 35ఏళ్ళు సేవలందించిన కనీస వేతన చట్టానికి నోచుకోని ‘అంగన్వాడీలు’ •’ఓటు” బ్యాంక్ రాజకీయాలతో బలైపోతున్న అంగన్వాడీ ల భవిష్యత్తు..! Dec13,”నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా…
-

ప్లాస్టిక్ వస్తువులు వాడితే కఠిన చర్యలు.
“నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Dec 12, 2024. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్లాస్టిక్ దుకాణాల పై సిరిసిల్ల మునిసిపల్ కమీషనర్ డి. లావణ్య ఆకస్మిక తనిఖీలు చేశారు.జిల్లా కేంద్రంలోని మార్కెట్, పాత బస్సు స్టాప్ లోని చికెన్ సెంటర్లు, ప్లాస్టిక్ షాప్లు, కిరాణా షాప్ లలో ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతున్న దుకాణాలను పరిశీలించి ప్లాస్టిక్ అమ్ముతున్న వారిపై జరిమానా విధించారు.గురువారం నిర్వహించిన తనిఖీ లో…
-

BRS పాలనలో 4గురికి మాత్రమే ఉద్యోగంలోచ్చాయి.
“నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Dec 05, 2024. BRS నియంతృత్వ పాలనలో కేవలం కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావు లకే ఉద్యోగాలోచ్చాయని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజక వర్గం ఇంచార్జ్ కె. కె మహేందర్ రెడ్డి అన్నారు.సిరిసిల్ల లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజాపాలన విజయోత్సవాలను నిర్వహిస్తే జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.BRS హయాంలో రిటైర్మెంట్లే కాని…
-

అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయాలి.
* విద్యార్థి సంఘం PDSC డిమాండ్. “నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Dec 05, 2024. హైద్రాబాద్ Rtc x రోడ్డు వద్ద గల సంధ్య థియేటర్ లో పుష్ప -2 సినిమా వల్ల మహిళ మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే. అ ఘటన కు కారణమైన అల్లు అర్జున్ పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలనీ లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పుష్ప…
-

7న ప్రత్యేక బీసీ కమిషన్ పర్యటన.
*కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. “నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Dec 05, 2024. ఈ నెల 7వ తేదీన శనివారం ప్రత్యేక బీసీ కమిషన్ కరీంనగర్ జిల్లా కేంద్రానికి రానుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆదేశాల మేరకు రాష్ట్రంలోని స్థానిక సంస్థలలో వెనుకబాటుతనం, వాటి స్వభావం, ప్రభావాన్ని సమకాలీన, క్షున్నమైన, అనుభవపూర్వక విచారణను నిర్వహించడానికి ఒక…
-

‘అ ‘ భూములను వెనక్కి తీసుకుంటున్న కలెక్టర్…?
‘నేటి భారతం’ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Dec 04, 2024. రాజన్న సిరిసిల్ల జిల్లా లో BRS ప్రభుత్వంలో నిబంధనలకు విరుద్ధంగా పంపిణి చేసిన ప్రభుత్వ భూములను, జిల్లా కలెక్టర్ పట్టాలను రద్దు చేసి, తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు విశ్వాసనీయ సమాచారం.గత BRS ప్రభుత్వం పంపిన చేసిన ప్రభుత్వ భూమిని పొందిన వారిలో జిల్లా లోని వివిధ మండలాల మాజీ సర్పంచ్ లు, సిరిసిల్ల…
-

భూప్రకంపనలు మళ్ళీ వస్తాయి.
“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Dec 04, 2024. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వారాల్లో మరోసారి భూప్రకంపనలకు అవకాశం ఉందని NGRI శాస్త్రవేత్త డా. శేఖర్ అంచనా వేశారు. అయితే ప్రస్తుతంతో పోలిస్తే తక్కువ తీవ్రతతో ఈ ప్రకంపనలు ఉంటాయన్నారు. పాత భవనాలు, పగుళ్లు గల నిర్మాణాలను ఖాళీ చేయడం మేలని సూచించారు. 1969లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 తీవ్రతతో భూకంపం వచ్చిందన్నారు. రిక్టర్ స్కేలుపై…
-

ఆకతాయిల ఆగడాల పై ప్రత్యేక నిఘా.
• రాజన్న సిరిసిల్ల జిల్లా sp అఖిల్ మహాజన్. “నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Dec 03, 2024. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ రకాలైన వాహనాలతో ప్రజలకు ఇబ్బందులు కలగజేస్తున్న ఆకతాయిల ఆగడాల పై జిల్లా పోలీస్ ప్రత్యేక నిఘా ఉంచిందని జిల్లా sp అఖిల్ మహాజన్ తెలిపారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద బుల్లెట్, వివిధ వాహనాల సైలెన్సర్లను రోడ్డు రోల్లర్…
-

ప్రైవేట్ రంగంలో కూడా దివ్యంగులకు 3% రిజర్వేషన్.
“నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Dec 03, 2024. దివ్యాంగులను సన్మానిస్తున్న విప్ ఆది శ్రీనివాస్ తదితరులు. దివ్యాంగుల అభివృధి కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేట్ రంగంలో కూడా దివ్యంగులకు 3% రిజర్వేషన్ కల్పిస్తుందని తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా సిరిసిల్ల పట్టణంలోని సత్యసాయి మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ! ఔట్ సోర్సింగ్ లో ప్రైవేట్…
-

మహిళలు మౌనం విడండి….!
• రాజన్న సిరిసిల్ల జిల్లా sp అఖిల్ మహాజన్. “నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Dec 02, 2024. మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా sp అఖిల్ మహాజన్ అన్నారు.సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,ర్యాగింగ్, ఇవ్ టిజింగ్,లకు గురైతే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 87126 56425…
-

5 సూత్రాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చు.
వంటలను పరిశీలిస్తున్న మునిసిపల్ చైర్ పర్సన్,కమీషనర్, Amc చైర్ పర్స్సన్, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు. “నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Dec 01, 2024. Lpg వినియోగం పై అవగాహన కలిగి ఉండాలని, Lpg గ్యాస్ వినియోగం లో 5సూత్రాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని LPG సేల్స్ చీఫ్ మేనేజర్ p. V లలిత తెలిపారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో…