Month: April 2024
-

ప్రచారానికే పరిమితం….అచరణ శూన్యం…!
• సందర్భం వచ్చినప్పుడే తప్ప! విధి నిర్వహణలో కనిపించని అచరణ. • ఫూట్ పాత్ పై అక్రమ నిల్వలున్న…చూసి చూడనట్టుగా ఉండటం వెనుక మతలబ్ ఏంటని ప్రశ్నిస్తున్న సిరీసిల్లా ప్రజలు. • అమావాస్య…పౌర్ణమికి తప్ప మరేప్పుడు కనిపించని “సిరిసిల్లా మున్సిపాలిటి ఎన్ ఫోర్స్ మెంట్ వెహికల్ ” నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. సిరిసిల్లా మున్సిపాలిటి ఎన్ ఫోర్స్ మెంట్ వెహికల్ ” ప్రచారానికే పరితమైంది.సిరిసిల్లా పట్టణంలోని…
-

శాంతి భద్రతల పరిరక్షణకే ‘ఆపరేషన్ చబుత్రా’
• అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతే కఠిన చర్యలు తప్పవు. •జిల్లా వ్యాప్తంగా పట్టుబడ్డ 256 మంది యువకులు. •81 ద్విచక్ర వాహనాలు సీజ్. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. అర్ధరాత్రి రోడ్లపై అనవసరంగా తిరుగుతూ,అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడుతున్న యువతే లక్ష్యంగా ‘ఆపరేషన్ చబుత్రా’ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాజన్న సిరిసిల్లా జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ అన్నారు.’ఆపరేషన్ చబుత్రా’ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్పి మాట్లాడుతూ,అసాంఘిక…
-

బిజెపి బిఆర్ ఎస్ లు శవ రాజకీయాలు చేస్తున్నాయి.
• పద్మశాలీ లను రాజకీయంగా వాడుకున్నారు. * బిజెపి ప్రభుత్వం చేనేత బట్టపై 12 శాతం జీఎస్టీ విధించింది. • బిజెపి ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ది కై ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదు. • ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత మా ప్రభుత్వం కార్మికులకు కొత్త పాలసి తీసుకొస్తాం. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. బిజెపి, బిఆర్ ఎస్ లు శవ రాజకీయాలు చేస్తున్నాయని,గత పది సంవత్సరాలలో …
-

అనధికార గల్ఫ్ ఎజెంట్ సంస్థలతో భవిష్యత్ అంథకారం…!
•కంబోడియా దేశంలో సైబర్ మోసాలు చేయిస్తున్న చైనా సంబంధిత ముఠా సభ్యున్ని పట్టుకున్న సిరిసిల్ల పోలీసులు. * దేశవ్యాప్తంగా సుమారు 500 నుండి 600 మంది బాధితులు. • నకిలీ ఎజెంట్ సంస్థల మాటలు వినిమోసపోవద్దు. • అనుమానాలు ఉంటే పోలిస్ శాఖను సంప్రదించండి. • రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఉన్నవి రెండే లైసెన్సుడ్ ఏజెంట్ సంస్థలు. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. అనధికార గల్ఫ్…
-

బక్కచిక్కుతున్న మూగజీవాలు…..?
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. గోశాలలో గోవులు ‘బక్కచిక్కు’తున్నాయి. గడ్డిపెట్టి, కాపుకాచే వారు లేక ఆవులు ‘బొక్కలు’ తేలుతున్నాయి.నేటిభారతం క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని, సిరిసిల్లా పట్టణంలో పెద్ద బోనాలకు వెళ్ళె దారిలో, ఓ పెద్దమనిషి గోశాలను ఎర్పాటు చేశాడు.ఉద్దేశ్యం మంచిదే అయిన ఆచరణలో లోపాల వల్ల గోవులు బొక్కలు తెలుతున్నాయి.అ దారిన వెళ్ళే జంతు ప్రేమికులు ఆవులను చూడలేక వారికి…
-

అవమానాలు తప్ప…ఆదరణలేకే పార్టిని వీడా!
• బిఆర్ ఎస్ పార్టిలో ఏ నాయకుడు సంతృప్తిగా లేడు. •సభ ప్రాంగణం వద్దకు రావాలంటే 6ఎళ్ళు పట్టింది. • రామన్న మనస్సు గెలుచుకోవడానికి లక్షలు ఖర్చు చేశాను. • రామన్నకు గౌరవమిచ్చి జెడ్పిటిసి టికెట్ వదులుకున్న. • సిని తారలు,క్రిడకారులు,భడబాబులకు సాదర ఆహ్వనం, మేం మాత్రం రాత్రి 8గం” ల వరకు వేచి చూసిన సందర్భాలు కొక్కోలలు. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. అవమానాలు తప్ప…ఆదరణలేకే…
-

ప్రభుత్వ ఆసుపత్రి ఐ.సి.యూ ఏ.సిలు పని చేయడం లేదట..?
• రెండు నెలల నుండి ఏ.సి లు రిపేర్ చేయించని ఆసుపత్రి సూపరెండెంట్ …? • అలాగైతే వేసవిలో ఐ.సి.యూలోని రోగుల పరిస్థితి ఎంటని ప్రశ్నిస్తున్న ప్రజాసంఘూలు..! సర్కార్ ధవఖానంటేనే ‘నిర్లక్ష్యానికి! నిలువుటద్దమని మరో మారు నిరూపించాలని చూస్తున్న వైద్యశాల సూపరెండెంట్ …? నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్లా జిల్లా ఆసుపత్రిలోని ఐ.సి.యూ లోని ఏ.సిలు రెండు నెలలుగా రిపేర్ లో ఉన్నాయట??. అత్యంత…
-

రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రేస్ తోనే సాధ్యం.
• పిట్టల భూమేశ్ సినియర్ న్యాయవాది. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. రాజ్యాంగ పరిరక్షణ కాంగ్రెస్ తోనే సాధ్యమని బిఎస్పి మాజీ రాష్ట్ర కార్యదర్శి పిట్టల భూమేష్ అన్నారు.మంగళవారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,గత నెలలో తామందరం బిఏస్పి పార్టికి రాజీనామ చేయడం అందరికి తెలిసిందేనన్నారు.భవిష్యత్ కార్యచరణలో భాగంగా, ప్రజల విశ్వాసం చూరగొన్న పార్టిలో ,ప్రజలకు సేవలందించాలని భావిచామని…
-

బిజెపి బిఆర్ ఎస్ శవ రాజకీయాలు చేయడం మానుకోవాలి.
• వస్త్ర పరిశ్రమ పై 12% జిఏస్టి విధించింది బిజెపి ప్రభుత్వమే..! • చేనేత,టెక్స్ టైల్ బోర్డును రద్దు చేసింది మోఢీ ప్రభుత్వమే..? • పవర్ లూమ్ కస్టర్ వరంగల్ కు వెళితే ఎం.పి ఏం చేస్తున్నట్లు….? • చావు మార్గం కాదు,మేమున్నామని భరోసా ఇచ్చిన మంత్రి పోన్నం. • సిరిసిల్లా MLA,MP లు నేతకార్మికులను రెచ్చగొడుతున్నారు. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. బిజెపి,బిఆర్ ఏస్ రెండు…
-

‘బతుకమ్మ’స్కీం కార్మికుల కోసం కాదు…కేసిఆర్ జేబు నింపడానికే…?
* ‘బతుకమ్మ’చీరల బకాయిలను ఎందుకు పెండింగ్ లో పెట్టారో కేటిఆర్ చెప్పాలి…? * MP గా రెండు సార్లు, ముఖ్యమంత్రి గా పది సంవత్సరాలు పని చేసి, సిరిసిల్లా కార్మికులకు కేసిఆర్ చేసింది ఏమిటో చెప్పాలి…? *బతుకమ్మ చీరల తయారిలో జరిగిన అవినీతి పై త్వరలో విచారణ జరిపిస్తాం…! * ఇసుకను స్థానిక అవసరాలకు తప్ప ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళితే అధికారులే వహించాలి నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా…
-

ఉపాధి లేక చేనేత కార్మికుని ఆత్మహత్య.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. ప్రస్తుతం రాష్ట్రంలో చేనేత కార్మికులకు గడ్డు పరిస్థితులు నడుస్తున్నాయి.రాజన్న సిరిసిల్లా జిల్లాలోని సిరిసిల్లా లో నెల గడవక ముందే మరో నేత కార్మికుడు ఆత్మహత్య కు పాల్పడ్డాడు.స్థానికులు,బంధువులు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ లో సిరిపురం లక్ష్మినారాయణ చేనేత కార్మికుడు.గత రెండు నెలలు నుండి ఉపాధి లేకపోవడంతో కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా మారడంతో ,అడిగిన…
-

బేధాభిప్రాయాలే రైతుల పాలిట శాపంగా మారింది
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. బావబావమరుదుల కమిషన్ పంపకాలలో బేధాభిప్రాయాలే రైతుల పాలిట శాపంగా మారిందని తంగళ్ళపల్లి మండల కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు ప్రవీణ్ జే టోనీ అన్నారు.మంగళవారం మండలంలోని జిల్లెల్ల గ్రామంలోగల 9 వ ప్యాకేజి పనులను పార్టి నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా టోని మాట్లాడుతూ, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్,సిరిసిల్ల ఏమ్మెల్యే కేటీఆర్ ల మధ్య, కాల్వల నిర్మాణంలో ఏర్పడిన బేధాభిప్రాయలు…
-

అంతు చిక్కని వ్యాధితో పశువులు….! ఆందోళనలో రైతులు.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. అంతు చిక్కని వ్యాదితో పశువులు చిక్కిపోతుంటే,రైతులు ఆందోళన చెందుతున్నారు.వివరాల్లోకెళాతే రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లోని వ్యవసాయ క్రేత్రాలకు దగ్గరలో ఉన్న పశువుల కొట్టంలో ఆవుల శరీరం పై పుండ్ల మాదిరిగా ఉన్న మచ్చలతో పశువులు తీవ్ర ఇబ్బందులకు ఉరౌతున్నట్లు రైతులు వాపోతున్నారు.తక్షణమే రాజన్న సిరిసిల్లా జిల్లా పశుసంవర్థన శాఖ అధికారులు వెంటనే స్పందించి తగు వైద్య చర్యలు అందిచాలని…
-

అథార్ చూపందనే ….అద్దె ఇవ్వోద్దు…..!
• సిరిసిల్లా ఆశోక్ నగర్ లో మహిళ హత్య కేసును చేదించిన పోలిస్ లు. • నిందితులు ఇద్దరిలో ఒకరు పరారీలో…మరోకరిని రిమాండ్ కు పంపిన పోలిస్ లు. • సిరిసిల్లా జిల్లాలో ఆథార్ చూపందే అద్దె ఇవ్వోదని తెల్పిన జిల్లా ఎస్పి అఖిల్ మహజన్ . నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. గత నెల మార్చి19న సిరిసిల్లా పట్టణంలోని అనంతనగర్ లో మహిళ హత్య కేస్…