అంతు చిక్కని వ్యాధితో పశువులు….! ఆందోళనలో రైతులు.

Published by

on

నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం):

రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.

అంతు చిక్కని వ్యాదితో పశువులు చిక్కిపోతుంటే,రైతులు ఆందోళన చెందుతున్నారు.వివరాల్లోకెళాతే రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలోని శాంతినగర్ లోని వ్యవసాయ క్రేత్రాలకు దగ్గరలో ఉన్న  పశువుల కొట్టంలో ఆవుల  శరీరం పై పుండ్ల మాదిరిగా ఉన్న మచ్చలతో పశువులు తీవ్ర ఇబ్బందులకు ఉరౌతున్నట్లు రైతులు వాపోతున్నారు.తక్షణమే రాజన్న సిరిసిల్లా జిల్లా పశుసంవర్థన శాఖ అధికారులు వెంటనే స్పందించి తగు  వైద్య చర్యలు అందిచాలని రైతులు కోరుతున్నారు.

Leave a Reply

April 2024
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading