Month: May 2024

  • ప్రభుత్వం ఆశాల జీవితాలతో ఆడుకోవద్దు.

    ప్రభుత్వం ఆశాల జీవితాలతో ఆడుకోవద్దు.

    •కోడం రమణ – సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. నేటిభారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ప్రభుత్వం ఆశాల జీవితాలతో ఆడుకోవద్దని సిఐటియు రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి  కోడం రమణ అన్నారు.ఆశా వర్కర్ల విధివిధానలా పట్ల ప్రభుత్వ నిర్లక్షాన్ని నిరసిస్తూ,సిఐటియు ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏవో  వినతిపత్రం అందించడం జరిగింది. అనంతరం కొడం రమణ మాట్లాడుతూ, ఆశ వర్కర్ల పట్ల…

  • జిల్లా ప్రభుత్వ వైద్యశాల సేవలు వినియోగించుకోవాలి.

    జిల్లా ప్రభుత్వ వైద్యశాల సేవలు వినియోగించుకోవాలి.

    నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా వైద్యశాల సేవలు  ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీ డి. చంద్రయ్య తెలిపారు.బుధవారం, తన ఆరోగ్య సమస్యల పరిష్కారానికై వైద్యుల సలహాలను తీసుకోవడానికి, తగు పరీక్షలు చేసుకోవడానికి జిల్లా వైద్యశాలకు వచ్చారు .వైద్యుల సూచనల మేరకు జిల్లా ఆసుపత్రి లోని వైద్యపరీక్షలు చేయించుకున్నారు. సామాన్య పౌరునిల జిల్లా అదనపు…

  • కొత్త సంస్కృతికి తెరలేపిన అర్బన్ బ్యాంక్ ఎన్నికలు.

    కొత్త సంస్కృతికి తెరలేపిన అర్బన్ బ్యాంక్ ఎన్నికలు.

    • పేరుకే ప్రజా సేవ….. పనులన్నీ పైసలతో నే.  • డివిజన్లలో సభ్యుల(ఓటర్ల )ప్రమేయం లేకుండా అభ్యర్థులే,  డబ్బులకు అమ్ముడుపోతు “యునానిమస్ “అని అంటున్న వైనం. • గెలిచిన అభ్యర్థులకు కనీసం ‘గౌరవ వేతనం’ ఉండదు, అయినా గెలుపు కై లక్ష ల ఖర్చేందుకు….? • నాలుగు రాళ్లు వెనకేసుకోవడం కోసమా? నాణ్యమైన రాజకీయాల కోసమా? • నాణ్యమైన రాజకీయాల కోసమైతే “ఓటుకు నోటెందుకు…..? నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం ): రాజన్న…

  • లక్షలు వెచ్చించే వారు…”లక్షణం”గా ఉంటారా.?

    లక్షలు వెచ్చించే వారు…”లక్షణం”గా ఉంటారా.?

    • ఏ లాభం లేనిదే ఎన్నికల్లో ఎందుకు ఓటుకు నోట్లు  ఇస్తున్నట్లు…? • ‘గెలిచాక ‘ప్రజాసేవ చేయకుండా…పంచిన నోట్ల కోసమే పాకులాట! • అయినా తీరు  మార్చుకొని నాయకులు..? ఆలోచించలేని ఓటర్లు…? • ఈ ‘తంతు’ ఇలాగే కొనసాగితే చట్టాలకు కొత్త నిర్వచనం మార్చక తప్పదేమో…? నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో జూన్ 6 న జరిగే అర్భన్ బ్యాంక్ ఎన్నికల…

  • “ఆది” అంతం లేదా ఈ రోడ్డు కు..?

    “ఆది” అంతం లేదా ఈ రోడ్డు కు..?

    • రాజన్న ‘గుడి’ రోడ్జు వెడల్పులకు గ్రహణం. • ప్రతిపాదించి 6 ఎళ్ళు గడుస్తున్న… అచరణ శూన్యం. • పట్టించుకొని పాలకులు…పాట్లు పడుతున్న ప్రజలు. • అన్ని తెలిసిన “ఆది” తో నైనా మోక్షం లభించేనా…? నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. ‘రాజన్న’ నన్ను సర్పంచ్ ను చేయ్ ,సర్వేశ్వర నాకు జెడ్పి చైర్మన్ గా అవకాశం ఇప్పించు, నీలకంఠ నన్ను ఎమ్మేల్యేగా ఆశీర్వదించూ, మొన్నటికి మొన్న…

  • పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి.

    పది రోజుల్లో ధాన్యం సేకరణ పూర్తి.

    *31,201 మంది రైతుల నుంచి 2,08,566 మెట్రిక్ టన్నుల కొనుగోలు. *2,02,125 మెట్రిక్ టన్నుల ధాన్యం రైస్ మిల్లులకు తరలింపు. *28,612 రైతుల ఖాతాల్లో రూ.344 కోట్లు జమ అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. జిల్లాలో (2023-24)  యాసంగి సీజన్ ధాన్యం సేకరణ మరో పది రోజుల్లో పూర్తికానుందని అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

  • మీ ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.!

    మీ ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు.!

    • ప్రభుత్వం పై  కేసిఆర్ వి ఓర్వలేని ఆరోపణలే. • సన్నబియ్యం ప్రజలకు పంచాలనేది సి.ఎం రేవంత్ రెడ్డి ఉద్దేశ్యం. • రాజకీయ పబ్బం గడుపుకోవడానికే సి.ఎం వ్యాఖ్యలను వక్రీకరిస్తున్న బిఆర్ ఎస్ . నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. మీ ఆరోపణలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కాంగ్రేపార్టి పార్లమెంట్ నియోజకవర్గ కో కన్వీనర్ కామినేని చక్రధర్ రెడ్డి అన్నారు.సన్న బియ్యం పై సి.ఎం రేవంత్…

  • కమిషన్ల కక్కుర్తి వల్లే… కుక్కల దాడులు.

    కమిషన్ల కక్కుర్తి వల్లే… కుక్కల దాడులు.

    • కుక్కలకు కూ. ని చేయడానికి నిధులు వెచ్చించిన ఫలితం శూన్యం. • కుక్కల కూ. ని కి కేటాయించిన నిధుల స్వాహా వల్లే సిరిసిల్ల పట్టణంలో వరుసగా కుక్కల దాడులు. • సానుభూతి ప్రకటిస్తూ చేతులు దులుపుకుంటున్న పురపాలక సంఘం చైర్ పర్సన్,  కమిషనర్లు.   నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. కమిషన్ల కక్కుర్తి వల్లే… కుక్కల దాడులు జరుతున్నాయని సిరిసిల్లా పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు.పట్టణంలోని…

  • నారాయణ ఖేడ్ ఎన్నికల అధికారి పై చర్యలు తీసుకోవాలి.

    నారాయణ ఖేడ్ ఎన్నికల అధికారి పై చర్యలు తీసుకోవాలి.

    • టి పి టి ఎఫ్ జిల్లా భాద్యులు దోర్నాల భూపాల్ రెడ్డి,దుమాల రమానాథ్ రెడ్డి. నేటిభారతం(ప్రశ్నించడమేపరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. ఉపాధ్యాయుల పై లాఠీ చార్జి చేయించిన నారాయణ ఖేడ్ ఎన్నికల అధికారి పై చర్యలు తీసుకోవాలని టిపిటీఫ్  రాజన్న సిరిసిల్ల జిల్లా బాధ్యులు దోర్నాల భూపాల్ రెడ్డి,దుమాల రమానాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. నారాయణ ఖేడ్  అసెంబ్లీ సెగ్మెంట్  లో ఎన్నికల విధులు నిర్వ హించిన…

  • ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లు.

    ఓటు హక్కు వినియోగించుకున్న ట్రాన్స్ జెండర్లు.

    నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్లా జిల్లాలో  వివిధ మండలాలలో ఓటర్లుగా ఉన్న ట్రాన్స్ జెండర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.రాజ్యాంగం కలిపించిన హక్కును వినియోగించుకున్నందుకు ట్రాన్స్ జెండర్లు ఆనందం వ్యక్తం చేశారు. చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించే నాయకులను ఎన్నుకొనే ప్రక్రియలో వారికి ఓటు హక్కు కల్పించిన రాజ్యాంగాన్నికి,సుప్రీం కోర్టుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

  • నేటిభారతం పోలింగ్ అప్ డేట్స్.

    నేటిభారతం పోలింగ్ అప్ డేట్స్.

    నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం) రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. జిల్లాలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు. 03-కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో46.19% వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 50.11% పోలింగ్ శాతం గా నమోదయింది.

  • నేటిభారతం పోలింగ్ ఆప్ డేట్ .

    నేటిభారతం పోలింగ్ ఆప్ డేట్ .

    నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. జిల్లాలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు పోలింగ్ శాతం 03-కరీంనగర్ పార్లమెంటు పరిధిలోనిసిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో27.8 %. వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో30.17% పోలింగ్ శాతం గా నమోదయింది.

  • సమస్యాత్మక ప్రాంతాల పోలింగ్ బూత్ ల పై పోలీస్ ల ప్రత్యేక శ్రద్ధ.

    సమస్యాత్మక ప్రాంతాల పోలింగ్ బూత్ ల పై పోలీస్ ల ప్రత్యేక శ్రద్ధ.

    నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలై  రుద్రంగి , మానాల, బడితండా ,మెగావత్ తండా లలో ఉన్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  సందర్శించారు.పోలింగ్ జరుగుతున్న సరళిని పరిశీలించి , బందోబస్తు లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేసారు.

  • బిజెపి పాలనలోనే దళితుల పై అరచకాలు.

    బిజెపి పాలనలోనే దళితుల పై అరచకాలు.

    • దళితులకు అండగ నిలిచేది కాంగ్రేస్ పార్టి మాత్రమే. • 10 సం”రాల బిజెపి పాలనలో దళితుల పై అనేక దాడులు జరిగాయి. • రానున్న ఎన్నికల్లో కాంగ్రేస్ కే పట్టం కట్టాలి. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. బిజెపి పాలనలోనే దళితుల పై అనేక అరచకాలు,ఆకృత్యాలు జరిగాయని అంబేడ్కర్ సంఘూల రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షులు కత్తెర దేవదాస్ అన్నారు.శనివారం సిరిసిల్లా ప్రెస్ క్లబ్ లో…

  • ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ తోనే అమలు.

    ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ తోనే అమలు.

    • బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్. • దళితులకు మూడు  ఎకరాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే. • కాంగ్రెస్ తోనే దళితుల అభివృద్ధి. • వార్డ్ సందర్శనలో కేకే మహేందర్ రెడ్డి.  నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం):  రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ తోనే అమలని,కాంగ్రెస్ తోనే దళితుల అభివృద్ధని కాంగ్రెస్ పార్టీ   నియోజకవర్గ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు.శనివారం ఏన్నికల…

  • మోఢీ ఇస్తానన్న నల్ల డబ్బు ఏమైంది…?

    మోఢీ ఇస్తానన్న నల్ల డబ్బు ఏమైంది…?

    *  చప్పగా… మధ్యమధ్యలో కేసిఆర్ మార్కులతో సాగిన స్పీచ్  • తెలంగాణ జానపదాలతో,యూటుబ్ స్టార్ లతో అలరించిన కళబృందం. •టపాసులు, రంగుల పేపర్లు చల్లుతూ సంభరాలు చేసుకున్న పార్టి శ్రేణులు. • బండి సంజయ్యే టార్గేట్ గా కేసిఆర్ స్పీచ్. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. మోఢీ అధికారంలోకి వస్తే అక్రమార్కులు విదేశాల్లో దాచుకున్న నల్ల డబ్బు తీసుకోచ్చి దేశ ప్రజలకు పంచుతానన్న  మోఢీ,నల్ల డబ్బు పంచాడా…

  • మోఢీ ప్రభుత్వంలోనే మహిళల పై హత్యాచాలు.

    మోఢీ ప్రభుత్వంలోనే మహిళల పై హత్యాచాలు.

    • సిరిసిల్లా పట్టణ మహిళ కాంగ్రేస్ అధ్యక్షురాలు కాముని వనిత. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. మోఢీ ప్రభుత్వంలోనే మహిళల పై హత్యాచాలు ఏక్కువైయ్యాయని సిరిసిల్లా పట్టణ మహిళ కాంగ్రేస్ అధ్యక్షురాలు కాముని వనిత అన్నారు.సోమవారం పట్టణంలోని పార్టి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ, కర్ణాటక  రాష్ట్రంలోని హసన్ పార్లమెంట్ సభ్యుడు  ప్రజ్వల్ రేవణ్ ను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.పార్లమెంట్…

  • ‘రాజన్న సిరిసిల్లా జిల్లా’ ఉద్యమకారుల ఫలితం. 

    ‘రాజన్న సిరిసిల్లా జిల్లా’ ఉద్యమకారుల ఫలితం. 

    • జిల్లా ఏర్పాటును కేటిఆర్ వ్యతిరేకించారు. • ఉద్యమంలో లేని వారు,నేడు రాజకీయాలు చేస్తున్నారు. • రాజకీయ పబ్బం గడుపుకోవడానికి దిగజారోద్దని హితవు. నేటిభారతం( ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. ‘రాజన్న సిరిసిల్లా జిల్లా’ ఉద్యమకారుల ఫలితమని, జిల్లాను మార్చే యోచనో ప్రభుత్వం లేదని తంగళ్ళపల్లి మండల కాంగ్రేస్ పార్టి అధ్యక్షులు జలగం ప్రవీణ్ (టోని) అన్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాను మార్చుతున్నారంటూ ఓ బిఆర్ ఎస్…

error: Content is protected !!