
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
పార్లమెంట్ ఎన్నికల నేపధ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలై
రుద్రంగి , మానాల, బడితండా ,మెగావత్ తండా లలో ఉన్న పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు.పోలింగ్ జరుగుతున్న సరళిని పరిశీలించి , బందోబస్తు లో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేసారు.











Leave a Reply