Month: June 2024
-

అనధికార క్రమబద్దీకరణ సరైంది కాదు…!
* ముఖ్యమంత్రి మాటలు ప్రకటనలకే పరిమితమా? * అన్నీ ఖాళీలను బదిలీల్లో చూపించాలి. * టీపీటీఫ్ రాజన్న సిరిసిల్ల. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అనధికార క్రమబద్దీకరణ సరైంది కాదని టీపీటీఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దోర్నాల భూపాల్ రెడ్డి,దుమాల రమానాథ్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్జీటీ బదిలీల ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా ఉండంటూ ,ఆదివారం పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశం…
-

పంచ భూతాలను వదలని”కే టి ఆర్’..?
• ప్రభుత్వ భూమి ని అనర్హులకు అప్పనంగా పంచిపెట్టారు. • బతుకమ్మ చీరల పేరిట ‘నేతన్నల బతుకులు ‘ఆగం చేసిన కేటీర్..? • రాష్ట్రాన్ని 7లక్షల కోట్ల అప్పు ఊబి లోకి దింపింది “బి ఆర్ ఎస్ “ప్రభుత్వం కాదా..? • ప్రజల పనులు,సమస్యలను పరిష్కరించాల్సిన ‘కేటీర్’ ఉత్తరాలు రాస్తున్నారు. • అతి త్వరలో సిరిసిల్ల నియోజక వర్గగం లోని “భూ కుంభ కోణాన్ని బయటపెడతాం…! నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం):…
-

గోవులన్ని….. గోశాలకే…..?
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల పట్టణంలో వివిధ పబ్లిక్ ప్రాంతాలలో విచ్చలవిడిగా తిరుగుతూ, ప్రజలకు ఇబ్బంది కలుగజేస్తున్న గోవులన్ని గోశాలకే పంపించడం జరుగుతుందని సిరిసిల్ల మునిసిపల్ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. సిరిసిల్ల మార్కెట్లోని విక్రయిదారులు, పట్టణ ప్రజల నుండి ఫిర్యాదులు వస్తునందున, ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. పురపాలక సంఘం గోషాలకు పంపిన గోవులు తిరిగి అప్పగించడం జరగదని ప్రకటనలో వారు హెచ్చరించారు.
-

తీశారు సరే…. ఎత్తేదెప్పుడు…..?
• కాంట్రాక్టు పనులకే ఆసక్తి, పబ్లిక్ అనులకు అనాసక్తి. • పబ్లిక్ అనుగుణంగా పారిశుధ్య కార్మికులు! అయినా, పడకేసిన పారిశుధ్యం. • తీసిన షీల్ట్ మురికి కాల్వల్లో కి వెళుతున్న, పట్టించుకోని “సిరిసిల్ల పురపాలక కమిషనర్’ నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో! గత రెండు సంవత్సరాలలో వర్షాకాలం లో జరిగిన తప్పిదాలు తిరిగి పునరావృతం కాకుండా సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్ లు…
-

పాఠశాలల బంద్ విజయవంతం చేద్దాం.
• ప్రైవేటు పాఠశాలల ఫీజుల దందాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం. • ‘ఫీజుల ‘నియంత్రణ చట్టం వెంటనే అమలు చేయాలి. • డీఈవో, ఎంఈఓ పోస్టుల భర్తీ చేపట్టాలి. • నిబంధనలకు వ్యతిరేకంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో బుక్స్, యూనిఫామ్స్ అమ్ముతున్న యాజమాన్యాలపైన కఠిన చర్యలు తీసుకోవాలి. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఈ నెల 26 న ఏబీవీపీ తలపెట్టిన రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్ ను…
-

మౌనం వీడండి… ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి.
• షీటీమ్స్ తో మహిళలకు, బాలికలకు భద్రత, భరోసా. • జిల్లాలోని హాట్స్పాట్ వద్ద షీటీమ్స్ తో నిరంతరం నిఘా. • పోకిరీల పట్ల సింహస్వాప్నంల నిలిస్తున్న జిల్లా షీ టీమ్స్ ఎస్పీ అఖిల్ మహాజన్. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మహిళలు, బాలికలు మౌనం వీడీ,ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. మంగళవారం జిల్లాలో ఉన్న షీ…
-

మున్సిపల్ సాధారణ నిధుల ఖర్చు పై విచారణ జరపాలి.
• వర్ష కాల ముందస్తు చర్యలో భాగంగా లక్షల రూపాయలు పక్కదారి…? • ఒకే టెండర్ కు, ఓసారి 5లక్షలు, మరోసారి 10 లక్షలు కేటాయించిన సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్. • మునిసిపల్ సాధారణ నిధుల ఖర్చు పై విచారణ జరపాలని డిమాండ్. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మునిసిపల్ సాధారణ నిధుల నుండి అడ్డు, అదుపు,లేకుండా ఛైర్పర్సన్ చేస్తున్న ఖర్చుల పై…
-

పేకాట స్థావరాలపై ఆకస్మిక దాడులు.
• 8 మంది అరెస్ట్. • 19 వేల నగదు, ఒక ద్విచక్ర వాహనం,07 మొబైల్ ఫోన్స్, ప్లేయింగ్ కార్డ్స్ స్వాధీనం. • అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే, వెంటనే సంబంధిత పోలీస్, డయల్100 కి సమాచారం ఇవ్వాలన్న సి. ఐ సదన్ కుమార్. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల పట్టణం లోని అంబేద్కర్ నగర్ లో ఓ వ్యక్తి ఇంట్లో డబ్బులు పందెం పెట్టుకుని…
-

ఇది రైతు ప్రభుత్వం
• ఏక కాలంలో 2లక్షల రుణ మాఫి కాంగ్రెస్ తోనే సాధ్యం. • 6హామీలు కచ్చితంగా అమలు చేస్తాం. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. తెలంగాణ రాష్ట్రంలో సి.ఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వం రైతు ప్రభుత్వమని,కాంగ్రెస్ పార్టీ! ఇచ్చినా హామీలను కచ్చితంగా నెరవేరుస్తుందని టీపీసీసీ కో ఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్, అన్నారు. తెలంగాణాలో 2 లక్షల రైతు రుణ మాఫి చేయడానికి కాంగ్రెస్…
-

సమ్మెకాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలి.
• అంగన్వాడిలకు కనీస వేతన చట్టం అమలు చేయాలి. • టీచర్లకు2లక్షలు , ఆయాలకు1లక్ష రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే అమలు చేయాలి. • టి. ఏ, డి. ఏ లను అందించాలి. • కనీస వేతనం 26వేలు ఇవ్వాలి. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. బిఆర్ఎస్ పాలనలో 24రోజుల పాటు అంగన్వాడీ లు చేసినప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనా, ప్రస్తుత సి. ఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన…
-

ఒక్కో స్కూల్ కు… ఒక్కో బుక్ స్టాల్…?జిల్లా కేంద్రంలో జోరందుకున్న పాఠ్యపుస్తకాల దందా…?
• విద్యార్థులంతా ప్రిన్సిపాల్ చెప్పిన బుక్ స్టాల్ లోనే బుక్కులు, పుస్తకాలు కొనాలట..? • తరాలుగా ఈ తంతు నడుస్తున్న తొంగిచూ డని జిల్లా విద్యాధికారి. • ప్రతి యేడు అదనంగా వేలకు వేలు సమర్పించుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. జూన్ మాసం వచ్చిందంటే చాలు, బుక్ స్టాల్ ల ముందు విద్యార్థుల పుస్తకాలు, నోట్ బుక్ ల కోసం తల్లిదండ్రులు…
-

సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దు.
• రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సోషల్ మీడియాలో వచ్చే ఏలాంటి వదంతులను (పుకార్ల) ప్రజలు నమ్మవద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,సోషల్ మీడియాలో వచ్చే ఏలాంటి వదంతులను నమ్మవద్దని,శాంతియుతంగా పండుగలు జరిగేలా అన్ని వర్గాల ప్రజలు, మత పెద్దలు సహకరించాలని కోరారు.ప్రజలు…
-

మందు బాబులకు బిగ్ అలర్ట్.
*x ఖాతా లో తెలిపిన పోలీస్ శాఖ. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. బహిరంగ ప్రదేశాల్లో మందు తాగుతున్నారా? అయితే ఇకపై మీరు జైలుకు వెళ్లాల్సిందే. విధులు మగించుకుని ఇంటికి వెళ్తూనో..! స్నేహితులతో సరదాగా మందు తాగుదామని అనుకుంటున్నారా..? అయితే జర జాగ్రత్త. ఇంట్లోనే లేదా బార్లోనే కూర్చుని మద్యం సేవించండి. అలాకాదని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పోలీసుల కంట పడ్డారో ఇక అంతే…
-

బెస్ట్ అవైలేబుల్ స్కూలలో ప్రవేశాలకు ఎంపిక.
• ఈ నెల 15న లాటరీ పద్ధతిన విద్యార్థుల ఎంపిక. • జిల్లాపెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి రాజన్న సిరిసిల్ల. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. బెస్ట్ అవైలేబుల్ స్కూల్ లలో ప్రవేశాలకు ఎంపిక జరుగనున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా పెడ్యుల్డ్ కులాల అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. టెస్ట్ అవైలేబుల్ స్కూల్స్ నందు 1వ తరగతి (నాన్ రెసిడెన్షియల్) లో ప్రవేశాలకు ఈ నెల…
-

TPTF గజ్వేల్ విద్యా సదస్సును విజయవంతం చేద్దాం.
* TPTF రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ పిలుపు. నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. గజ్వెల్ లోని మహతి ఆడిటోరియం లో జరిగే టీపీటీఫ్ విద్యా సదస్సును విజయవంతం చేయాలని టీపీటీఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దోర్నాల భూపాల్ రెడ్డి,దుమాల రమానాథ రెడ్డి లు పిలుపు నిచ్చారు. మంగళవారం జిల్లా నాయకులతో కలిసి విద్యా సదస్సు పోస్టర్ ను సిరిసిల్ల పట్టణం లోని శివనగర్…
-

మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు!
నేటి భారతం(ప్రశ్నించడం పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మైనర్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని రాజన్న సిరిసిల్ల జిల్లా ట్రాఫిక్ ఎస్ ఐ రమేష్ తెలిపారు. మంగళ వారం సిరిసిల్ల గాంధీచౌక్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై రమేష్ మాట్లాడుతూ, జిల్లాలో మైనర్ డ్రైవింగ్ రోజురోజుకు పెరిగిపోతుందని, తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని తెలిపారు. ఎవరైనా మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే, కఠిన…
-

పరిష్కారం చూపండి… లేదంటే ప్రాణం తీసుకుంటా…!
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. నా సమస్య కు పరిస్కారం చూపండి, లేదంటే ప్రాణం తీసుకుంటానని సిరిసిల్ల సెస్ కార్యాలయం ముందు ఓ రైతు ధర్నా కు దిగిన ఘటన సోమవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. భాధితుడు తెలిపిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపెల్లి మండలం, రామచంద్రపురం గ్రామానికి చెందిన, గంధం రమేష్ కు 1 ఎకరం20 గుంటల పొలముందని తెలిపాడు.తన…
-

వాహనాల పన్ను చెల్లించాలి.
* జిల్లా రవాణా శాఖ అధికారి వీ. లక్ష్మణ్. రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వాణిజ్య, వాణిజ్యేతర వాహనదారులు, తమ వాహనాల పన్ను రవాణా శాఖకు చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి వీ. లక్ష్మణ్ తెలిపారు. పన్ను చెల్లించన్ని వాహనాలు తనిఖీల్లో పట్టుబడితే, సంబంధిత వాహనం పన్నుపై అపరాధ రుసుం మొదటి నెల 50 శాతం, రెండో నెల 100 శాతం,…
-

‘7 ‘ఇస్తేనే ‘……..ఓటేస్తా…?
• ఇచ్చే వారిది తప్ప…? తీసుకున్న వారిది తప్ప…? • ఒంటిగంట దాటినా, పోలింగ్ బూతుకు వెళ్ళని ఓటర్లు..? • ఈసారి ఓటర్ల తీరుతో అభ్యర్థుల కళ్ళల్లో నీళ్లు. • పదవి కాంక్షతో ‘ఎన్నికల’ నిర్వచనాన్నే మారుస్తున్న’ఎన్నికల బరిలోకి నిల్చిన అభ్యర్థులు. నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఎన్నడు లేనిది, గత 10ఏళ్ల నుండి ఎన్నికల నిర్వచనమే మారి పోయింది.మారిపోతుందని అనే కంటే మార్చేస్తున్నారు అని చెప్పడమే…
-

స్పందించిన సెస్ అధికారులు…తొలగించిన విద్యుత్ తీగ.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ఆదమరిచారా…. అంతేసంగతి….? అనే శీర్షికన “నేటిభారతం” ప్రచురించిన కథనానికి సిరిసిల్ల సెస్ అధికారులు స్పందించి ప్రమాదకరంగా, రోడ్డు కు అడ్డంగా ఉన్న విద్యుత్తు తీగను సెస్ అధికారుల మేరకు హెల్పర్ సతీష్ తొలగించారు. వెంటనే స్పందించిన సెస్ అధికారులకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
-

ఆదమరిచారా…. అంతేసంగతి….?
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అసలే వర్షాలు కురుస్తున్నాయి ఏమరపాటున ఏ విద్యుత్ తీగను తగిలిన ప్రమాదం జరగక మానదు. అలాంటిది ఏకంగా ట్రాన్ఫర్మ్ నుండి ఇంటిలోకి కనెక్షన్ ఇచ్చినా విద్యుత్ తెగ తెగి రోడ్డు కు అడ్డంగా వేలాడుతుంది. వివరలోకేలైతే,బోయవాడ పోచమ్మ గుడి వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ నుండి ఓ ఇంటిలోకి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. గత కొన్ని రోజుల నుండి అ ఇంటిలో…
-

అసిస్టెంట్ హెల్పర్ల పదోన్నతుల్లో ‘సెస్’కక్ష్య సాధింపు ధోరణి.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అసిస్టెంట్ హెల్పర్ల పదోన్నతుల్లో ‘సెస్’కక్ష్య సాధింపు ధోరణి సరికాదని తెలంగాణ స్టేట్ యూనైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈశ్వర్ రావు అన్నారు.అసిస్టెంట్ హెల్పర్ల పదోన్నతులు, సమస్యల పరిష్కారంలో సెస్ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఈశ్వర్రావు మాట్లాడుతూ, సెస్ పరిధిలో 147 అసిస్టెంట్ హెల్పర్స్ 2018,సెప్టెంబర్ 27 న,అబ్జర్వ్…
-

సహజ వనరుల సంరక్షణ మనందరి భాద్యత.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మన చుట్టూ ఉన్న ఇసుక, గుట్టలు, అడవులు, మట్టిదిబ్బలు,అన్యాక్రాంతమౌతూ,కనుమరుగోతున్నాయని,సహజ వనరుల సంరక్షణ మనందరి భాద్యత అని, తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి తెలిపింది. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో తెలంగాణ సహజ వనరుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా, సమితి వ్యవస్థాపకులు దేవయ్య మాట్లాడుతూ, జూన్…