నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం)
రాజన్న సిరిసిల్లా జిల్లా ప్రతినిధి.
జిల్లాలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు పోలింగ్ శాతం వివరాలు.
03-కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని
సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో46.19%
వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గంలో 50.11% పోలింగ్ శాతం గా నమోదయింది.











Leave a Reply