Month: March 2026

  • జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలి.

    జగ్జీవన్ రామ్ విగ్రహం ఏర్పాటు చేయాలి.

    మార్చి 28/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాదిగ సంక్షేమ సంఘం ప్రతినిధులు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు మాదిగ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తెర దేవదాస్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ…

  • తినొద్దని తీర్మానించుకుంటే సరిపోద్ది..!

    తినొద్దని తీర్మానించుకుంటే సరిపోద్ది..!

    *నెలకు 2సార్లు తింటే సరిపోద్దనే భావనలో ప్రజలు. * ప్రత్యామ్నాయంగా చికెన్, చేపలు తిసుకుంటే సరిపోతుందంటున్న వైద్యులు. • ధరల పెరుగుదల పై  నేటికీ స్పందించని సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్, ఛైర్పర్సన్ లు. మార్చి 19/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మార్కెట్లో మటన్ ధర రోజు రోజు కి  ఆకాశాన్ని అంటుతుంటే, పేద, మధ్యతరగతి కుటుంబాలు ఆందోళన చెందుతుండగా, నెలలో 4 సార్లు(ఆదివారం)…

  • అమ్ముకున్నవి అక్షరాలా 165 కోట్లు….?

    అమ్ముకున్నవి అక్షరాలా 165 కోట్లు….?

    మార్చి 17/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అవును మీరు చదువుతున్నది నిజమే.రాజన్న సిరిసిల్ల జిల్లాలోని పలువురు రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఇవ్వాల్సిన ‘బియ్యం’ సొమ్ము 165 కోట్లు.165కోట్లు ఏందీ అనుకుంటున్నారా..?అవును మీరు చదువుతున్నది నిజమే,ప్రతి సీసన్ లో రైతుల నుండి ప్రభుత్వం కొనుగోలు చేసిన లక్షల క్వింటాళ్ల వరి దాన్యాన్ని, రైస్ మిల్లర్లకు అందిస్తే, మిల్లర్లు వాటిని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి అందించాలి. ఆ…

  • అమ్ముకున్న అడిగే వారు లేరు….?

    అమ్ముకున్న అడిగే వారు లేరు….?

    * కోట్ల విలువ చేసే ప్రభుత్వ ధాన్యం పక్కదారి. *  అమ్ముకున్నట్లు సివిల్ సప్లై అధికారులు ధృవీకరించిన చర్యలు శూన్యం. • రైస్ మిల్లర్ల వ్యవహారంలో అధికారుల తీరు పై అనుమానాలు. • ప్రభుత్వ సోమ్ము రాబడతారా..?చూసి చూడనట్టు వదిలేస్తారా…? • అరెస్ట్ లు  కాదు… ఆస్తులు అటాచ్ చేయాలి. మార్చి 15/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వం రైస్…

  • సెస్ ఉద్యోగుల విధుల బహిష్కరణ.

    సెస్ ఉద్యోగుల విధుల బహిష్కరణ.

    మార్చి 11/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  సెస్ ఉద్యోగ, కార్మికులు వారి సమస్యలపై 72 గంటల విధుల బహిష్కరణ చేసారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ అన్ని క్యాడర్లలో గల ఉద్యోగులకు తక్షణమే ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. విలేజ్ ఎలక్ట్రికల్ వర్కర్ (VEW)గా విధులు నిర్వహిస్తున్న సమయంలో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఇచ్చిన కారుణ్య నియామకాలను ఇప్పటివరకు రెగ్యులరైజ్ చేయలేదని, వాటిని వెంటనే…

  • ‘ప్లాస్టిక్’ ను పాలక వర్గం పట్టించుకునేనా..?

    ‘ప్లాస్టిక్’ ను పాలక వర్గం పట్టించుకునేనా..?

    మార్చి 10/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల మున్సిపల్లో కొత్తగా కొలువు తీరిన పాలక వర్గం ప్లాస్టిక్ సమస్యను పట్టించుకునేనా..?అని పర్యావరణ ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.ప్లాస్టిక్ పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించి ఏళ్ళు గడుస్తున్న,ముగ్గురు కమీషనర్లు, రెండు పాలక వర్గాలు మారిన, గత కమీషనర్ రమణచారి హయాంలో తప్ప ఎవ్వరు ప్లాస్టిక్ నియంత్రణ ను పట్టించుకొనే పాపాన పోలేదు.సిరిసిల్ల మున్సిపల్ శానిటేషన్ ఆటో, ట్రాక్టర్ల…

  • ‘అతివలు’ ఆకాశంలో సగం.

    ‘అతివలు’ ఆకాశంలో సగం.

    మార్చి 10/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ‘అతివలు’ ఆకాశంలో సగమని, అవకాశామిస్తే అన్ని రంగాల్లో రానిస్తారని 15వ వార్డ్ కౌన్సిలర్ కూర భాగ్య లక్ష్మి అన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని సిరిసిల్ల పట్టణంలోని, అంబేద్కర్ నగర్ కమాన్ వద్ద వివిధ రంగాల్లో సేవలందిస్తున్న మహిళలకు సత్కారం చేశారు.అనంతరం ఆమె మాట్లాడుతూ, మహిళల్ని ప్రోత్సహించాలే గాని, వారు సాధించని విజయాలంటూ ఉండవు. అంతరిక్ష పరిశోధనలో…

  • మటన్ @900…సిరిసిల్ల లో మాత్రమే…?

    మటన్ @900…సిరిసిల్ల లో మాత్రమే…?

    మార్చి 09/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ధరలు ఏ అధికారి పెంచమన్నారో, ఎవరు పెంచతున్నారో తెలియదు కానీ సిరిసిల్ల లో మాత్రం మటన్ మాంసం కేజీ 900 అయ్యింది.తెలంగాణ ప్రభుత్వం 21 జనవరి 2021 న మటన్ ధర 700/-గా నిర్ణయించింది.కానీ అవేవి పట్టించుకోకుండా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని మటన్ షాప్ నిర్వహకులు మాత్రం మటన్ కేజీ ధరను అమాంతం 900/- చేసారు.గత…

  • శాంతియుత పద్ధతుల్లో న్యాయం అందించగలుగుతున్నాం.

    శాంతియుత పద్ధతుల్లో న్యాయం అందించగలుగుతున్నాం.

    • మౌలిక సదుపాయాలు, అవసరమైన మానవ వనరులు లేకపోతే,న్యాయవ్యవస్థ సమర్థవంతంగా పనిచేయలేదు. * ప్రజల సమయం, శక్తి, డబ్బు అనవసరంగా కేసులతో వృథా కాకుండా చూడాలి. * మధ్యవర్తిత్వాన్ని మరింత అభివృద్ధి చేయాలి. * ప్రజలు అవసరమైనప్పుడు న్యాయం కోసం విశ్వాసంతో కోర్టులను ఆశ్రయించగలిగే వాతావరణం సృష్టించాలి. • రాష్ట్ర హై కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి అప్రెష్ కుమార్ సింగ్. మార్చి 07/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల…

  • ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.

    ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యం.

    మార్చి 02/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.  ప్రాంతీయ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి,నాణ్యమైన సేవలు అందించడమే  నవిష్క ఇన్ఫ్రా & సర్వీసెస్ లక్ష్యమని నిర్వాహకులు నూనె నగేష్ తెలిపారు.రాజన్న సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలం,గొల్లపల్లి (వట్టిమల్ల)లో నగేష్ -మౌనిక ముద్దుల చిన్నారి 8వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని NAVISHKA INFRA & SERVICES PVT LTD సంస్థను ప్రారంభించనున్నారు .అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ, ప్రాంతీయ యువతకు…

  • గస్తీ లేకనే ఘర్షణలు….?

    గస్తీ లేకనే ఘర్షణలు….?

    మార్చి 01/26 : నేటి భారతం. రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రాత్రివేళ పోలీసుల సరైన గస్తీ లేకనే ఘర్షణలు చెలరేగుతున్నాయని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.మొన్న అర్ధ రాత్రి బి. వై నగర్ శివారులో ఒక యువకుని పై 8మంది యువకులు దాడి చేయడం జిల్లా లో చర్చనియా అంశంమైంది. పట్టణ శివార్లలలో యువకులు గుంపులు గుంపులుగా ఉంటూ మద్యం, గంజాయి లాంటి…

error: Content is protected !!