

జనవరి 30/26 : నేటి భారతం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.
మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సరిహద్దుల వద్ద ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిరిసిల్ల పోలీస్, ఎన్నికల అధికారుల ఆధ్వర్యంలో చెక్ పోస్ట్ ల వద్ద విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.ఈ సందర్బంగా ఎన్నికల అధికారులు మాట్లాడుతూ, తనిఖీలో 50వేల కంటే ఎక్కువ నగదు లభిస్తే ఎన్నికల నియమవాళికి లోబడి సీజ్ చేయబడునని వాహన దారులు గమనించాలని తెలిపారు. వెంకటాపూర్ చెక్ వద్ద తనిఖీలో SST team భరత్, పోలీస్ లు మోహన్, జలెందర్, ప్రసాద్ తదితరులు ఉన్నారు.











Leave a Reply