మున్సిపల్ ఎన్నికల్లో వినూతన ప్రచారం.

Published by

on

సిరిసిల్ల శాంతి నగర్ లోని ఓ మైదానంలో బీజేపీ అభ్యర్థి దుమాల శ్రీకాంత్  ప్రచారం.

ఫిబ్రవరి 6 /26 : నేటి భారతం.

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి.

మున్సిపల్ ఎన్నికల్లో వినూతన ప్రచారం జరుగుతుంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు  వారి వార్డ్ లోని ఓటర్ల  ఇంటింటికి తిరుగుతూ  ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కానీ సిరిసిల్ల మున్సిపల్ 2వార్డు లో బిజెపి పార్టీ బలపరిచిన అభ్యర్థి దుమాల శ్రీకాంత్, తన వార్డు పరిధిలోని ఓ మైదానంలో సుమారు 500 మంది మహిళలను సమీకరించి  వారందరినీ తనదైన శైలిలో ఓట్లు అభ్యర్థిస్తున్నాడు. ఇదిలా ఉండగా  200/- లకు ఇంటింటికి ప్రచారం చేయిస్తూన్న వారికన్నా, అలసి సొలసి పోయేకన్న, ఒక్క దగ్గరే రెండు గంటలకు కూర్చొని అభ్యర్థుల వినతులను, అభ్యర్థనలు వింటూ ఓట్లు వేయడం బాగుందని సమావేశానికి వచ్చిన మహిళా మణులు చర్చించుకోవడం కొసమెరుపు.

Leave a Reply

February 2026
M T W T F S S
 1
2345678
9101112131415
16171819202122
232425262728  
error: Content is protected !!

Discover more from నేటి భారతం - ప్రశ్నించడమే పరిష్కారం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading