Month: August 2024
-

ప్రతి ఉద్యోగికి ఉద్యోగవిరమణ తప్పదు.
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ప్రభుత్వ సేవలందించే ప్రతి ఉద్యోగికి ఉద్యోగవిరమణ తప్పదని, ఉద్యోగి సేవతోనే జీవితకాలం గుర్తింపు ఉంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి పి.లక్ష్మీరాజ్యంఅన్నారు.శనివారం మహిళా శిశు సంక్షేమ శాఖలో ప్రభుత్వ బాలికల సదనం కుక్ (ప్రస్తుతం ప్రభుత్వ బాలికల సదనం కరీంనగర్ నందు డిప్యూటేషన్ పై పనిచేస్తున్నారు)గా విధులు నిర్వహిస్తున్న సరోజ పదవి విరమణ పొందారు.ఈ సందర్బంగా ఆమెను…
-

చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు చేసుకోవాలి.
• డి.జే లు, యాంప్లిఫైయర్ తో బాక్స్ లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తప్పవంటున్న పోలీస్ శాఖ. • గణేష్ మండపాలను ఏర్పాటు చేసే వారు పోలీస్ శాఖ అనుమతి తీసుకోవాలి. • సామాన్య జనానికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. గణేష్ మండపాల వద్ద పోలీస్ శాఖ అనుమతితో చిన్న స్పీకర్లు మాత్రమే ఏర్పాటు…
-

వడ్డీ వ్యాపారుల పై పోలీస్ ల మెరుపు దాడి.
* వరుసగా దాడులు జరుగుతున్న ఆగని వడ్డీ వ్యాపారం. • ఇలాగైతే అవసరానికి అప్పు పుడుతదా ? అని చిలుక పలుకులు పలుకుతున్న పలువురు వడ్డీ వ్యాపారులు. • ఎంతమంది వడ్డీ వ్యాపారులు, ఎన్ని లక్షల వడ్డీ ఇచ్చారనే సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో వడ్డీ వ్యాపారుల…
-

కౌన్సిలింగ్ కు కన్విన్స్ అయ్యేరా?
* కౌన్సిలింగ్ కు కన్విన్స్ అయ్యేరా? * యువకుల పంతా మారేనా…? * ఈసారైనా వినాయక నవరాత్రి ఉత్సవాలు పద్ధతిగా జరిగే నా…? నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల పట్టణంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసి, వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే వారికీ,రేపు (మంగళవారం )సిరిసిల్ల పట్టణంలో ని కళ్యాణ లక్ష్మి గార్డెన్ లో, సిరిసిల్ల పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉ…
-

విద్యార్థినుల భద్రతకు అధిక ప్రాధాన్యం.
• పోక్సో యాక్ట్ ,గుడ్ టచ్ బ్యాడ్ టచ్ లపై అవగాహన. • లైంగిక దాడులు అరికట్టడంలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. • రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. ‘నేటి భారతం’ ( ప్రశ్నించడమే పరిష్కారం) రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ‘పోక్సో చట్టం’ లో విద్యార్థినుల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వబడుతుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. …
-

పట్టుదలతో ఏదైనా సాధ్యం.
* జిల్లా అధ్యక్షులు అంజిరెడ్డి. నేటి భారతం'( ప్రశ్నించడమే పరిష్కారం). రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. వ్యక్తిలో పట్టుదల ఉంటే ఏదైనా సాధ్యమని, కృషితో నాస్తి దుర్భిక్షం అని రాజన్న సిరిసిల్ల జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు అంజిరెడ్డి పేర్కొన్నారు. గురువారం వెంకట రామా రెడ్డి జయంతి సందర్భంగా, సిరిసిల్ల పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ! రాజ బహుదూర్ వెంకటరామ రెడ్డి నిరుపేద రెడ్డిలకు…
-

గురుకుల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలి.
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల, జిల్లా ప్రతినిధి. బద్దెనపల్లి గురుకుల ప్రిన్సిపాల్ ను వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్స్ కన్వీనర్ మారవేణి రంజిత్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్లపెల్లి మండలం, బద్దె నపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాఖీ పౌర్ణమి సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ వ్యవహరించిన తీరుపై జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్బంగా ఏబీవీపీ…
-

నిర్వహణ “కంపు కొడుతోంది”
• గాడి తప్పిన సిరిసిల్ల మున్సిపల్ “పాలన’ • ఫిర్యాదు చేస్తేనే విధులు నిర్వహించని మునిసిపల్ సిబ్బంది,అధికారులు. • పర్యవేక్షణ మర్చిపోతున్న “సిరిసిల్ల మున్సిపల్ అధికారులు’. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. ” పట్టణం లో పారిశుద్ధ్య సమస్యలు” ఉన్నాయని ప్రశ్నించే వారు లేకపోవడం తో సిరిసిల్ల గంగమ్మ గుడి పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి.ప్రభుత్వం! నిర్దేశించిన విధులను నిర్వహిచాల్సిన మునిసిపల్ ఉద్యోగులు, అధికారులు, సిబ్బంది,పిర్యాదు అందితేనే…
-

సిరిసిల్ల లో శాశ్వత ఆధార్ సెంటర్.
నేటిభారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. కులం, ఆదాయం, నివాసం, ఇలా ఇలాంటి సర్టిఫికెట్ ను పొందాలన్న ఆధార్ కార్డు తప్పనిసరి గా మారింది.ప్రజలకు నిత్యం ఆధార్ సేవలు అందిచడానికి సిరిసిల్ల పట్టణంలోని స్థానిక ‘హెడ్ పోస్ట్ ఆఫీస్’ లో నీ బిఎస్ఎన్ఎల్ టెలికాం సంస్థ ఆధ్వర్యంలో నూతన “శాశ్వత ఆధార్ సెంటర్’ ను బిఎస్ఎన్ఎల్ డీజీమ్ పొన్నం అజయ్ సోమవారం ప్రారంభించారు. ఈ సేవలను ప్రజలందరూ సద్వినియోగపరుచుకోవాలని…
-

డాక్టర్ మౌమిత కు న్యాయం చేయండి.
• పాలకుల నిర్లక్షమే మహిళలు, చిన్నారుల పై లైంగిక దాడులు, అత్యాచారాలు. • దర్యాప్తు వేగవంతం చేసి దోషులను వెంటనే శిక్షించాలి. • సిరిసిల్ల ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ అసోసియేషన్ డిమాండ్. నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రతినిధి. దుండగులచే అత్యాచారం గావించబడి, హత్యకు గురైన డాక్టర్ మౌమిత కు న్యాయం చేయాలని సిరిసిల్ల ప్రైవేట్ హాస్పిటల్ స్టాఫ్ అసోసియేషన్, రాజన్న సిరిసిల్ల జిల్లా, బాధ్యులు…
-

ఎమ్మార్పిస్ పోరాట ఫలితమే ఎస్సి “వర్గీకరణ’
• 30ఏళ్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. • సహకరించిన అందరికి ఉద్యమ వందనాలు. నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా, ప్రతినిధి. ఎమ్మార్పిస్ సుదీర్ఘ (30 ఏళ్ల )పోరాట ఫలితమే ఎస్సి “వర్గీకరణ’ అని ఎమ్మార్పీఎస్ జిల్లా కానాపురం లక్ష్మణ్ అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కానాపురం లక్ష్మణ్ మాట్లాడుతూ!పోరాటంలో…
-

ప్రజాధారణ లేక…. పశువులకు “పాక’గా…?
• కొత్త బస్సు స్టాప్ ను పట్టించుకోని పాలకులు • ‘మాకెందుకులే ” అని అంటి ముట్టనంటున్న ఆర్టీసీ సంస్థ అధికారులు. • ఏళ్ళు గా…… “ఎట్టికే ‘ నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సిరిసిల్ల పట్టణంలోని ప్రజలకు అనువైన రవాణా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో, సిరిసిల్ల పట్టణంలోని సినారె కళామందిరం దగ్గరగా నాటి ప్రభుత్వ పాలకులు కొత్తగా, కొత్త బస్టాండ్ నిర్మాణం చేశారు.…
-

అ ‘పోలీస్ ల పై ‘ ప్రైవేట్ కంప్లయింట్ కేసులు వేస్తాం.
నేటి భారతం( ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సివిల్ కేసు లలో కోర్ట్ ఆర్డర్ లను నిర్లక్ష్యం చేస్తూ చట్టాలను అపహాస్యం చేస్తున్న జిల్లా లోని పలువురు పోలీస్ ల పై కోర్ట్ లలో ప్రైవేట్ కేసు లు వేస్తామని సిరిసిల్ల బార్ అస్సోసియేషన్ అధ్యక్షులు సంజీవరెడ్డి అన్నారు.బుధవారం సిరిసిల్ల బార్ అస్సోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా పోలిసుల వైఖరి ని నిరసిస్తూ, విధులను బహిష్కరించి అంబేద్కర్ చౌక్…
-

ఉపాధ్యాయుడు నిరంతర విద్యార్థి.
* టీపీటీఫ్ ఆధ్వర్యం లో సబ్జెక్టు శిక్షణా తరగతులు. నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. స్కూల్ అసిస్టెంట్ లుగా పదోన్నతి పొందిన రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు టీపీటీఫ్ రాజన్న సిరిసిల్ల ఆధ్వర్యంలో సబ్జెక్టు ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ! ఉపాధ్యాయులు నిత్య విద్యార్థులుగా ఉండాలని ,అనుక్షణం సబ్జెక్టు లో మెలకువలు…
-

అంగన్వాడీల సమస్యలను పరిష్కరించండి.
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో,అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా డి డబ్ల్యు ఓ లక్ష్మీరాజ్యం, ఐసిడిఎస్ సిడిపిఓ సబితల కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎదురుగట్ల మమత మాట్లాడుతూ,అంగన్వాడి సెంటర్ల అద్దె బిల్లులను, ఆరోగ్యలక్ష్మి, గ్యాస్ బిల్లులను ప్రతి నెల చెల్లించాలన్నారు. రిటైర్డ్ అయినా …
-

డిగ్రీ ఫలితాలలో వికాస్ విద్యార్థుల ఉత్తమ ప్రతిభ.
నేటి భారతం (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. నేడు శాతవాహన విశ్వవిద్యాలయం ప్రకటించిన 2వ,4వ,6వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలలో సిరిసిల్ల పట్టణంలోని వికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు యూనివర్సిటీ స్థాయి ర్యాంక్ లు సాధించారు. 1. నూర్జహా Bcom,6th sem 9.65 GPA 2. ఓం. నాయక్ Bzc 6th 9.2 GPA. 3. జి .దీపిక Bcom,6th sem 9.1 GPA. 4.…
-

“అక్క’ అన్నందుకు అక్కసు చూపెడతరా..?
నేటి భారతం (ప్రశ్నించడం పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. అక్క అన్నందుకు అక్కసు చూపెడతరా..? అక్క అని సంబోదించి గౌరవిస్తే అవమానించారని నిందలేస్తరా అని కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళ కార్యదర్శి కల్లూరి చందన పత్రిక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.నిన్నటి ఈరోజు అసెంబ్లీలో జరిగిన విషయాన్ని ప్రస్తావిస్తూ, సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేయండని, ఎమ్మెల్యే కేటీఆర్ పిలుపునివ్వడాన్ని ఖండించారు. ఇదే బిఆర్ఎస్ పార్టీ అధికారంలో…
-

మహిళ లను అవమానించింది మీరే…!
నేటి భారతం( ప్రశ్నించగా పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. మహిళల్ని అవమానించింది బిఆర్ఎస్ పార్టెనని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ కో కన్వీనర్ కనిమేని చక్రధర్ రెడ్డి అన్నారు. నిన్నటి రోజు అసెంబ్లీలో జరిగిన విషయంపై ధర్నాలు చేయాలని కేటీఆర్ పిలుపునివ్వడాన్ని ఖండిస్తూ, సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, మహిళలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వకుండా అవమానించింది కెసిఆర్ కేటీఆర్…
-

సామజిక న్యాయం కోసం వర్గీకరణ సబబే.
•జనాభా దమాషా వర్గీకరణ కై మందకృష్ణ 30 ఏళ్ల పోరాటం. • 1999 లో చంద్రబాబు హయం లో ఆర్డినేన్స్ ద్వారా వర్గీకరణ అమలు. • sc వర్గీకరణ గూర్చి రాజ్యాంగంలోని ఆర్టికల్ 341(2) తెలుపుతుంది. • విద్య, ఉద్యోగ అవకాశాలలో వర్గీకరణ అమలు చేస్తాం సి.ఎం రేవంత్ రెడ్డి. నేటిభారతం (ప్రశ్నించడమే పరిష్కారం ). రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. సామజిక న్యాయం కోసం వర్గీకరణ సబబేనని వ్యాఖ్యానించిన…