Month: October 2024
-

“నేటి భారతం” మొదటి వార్షికోత్సవం.
“ప్రశ్నించడమే పరిష్కారం”అంటూ ఉద్గటిస్తున్న “నేటి భారతం”web channel గత సంవత్సరం ఇదే మాసం (అక్టోబర్)లో ప్రారంభించి మిత్రులు, శ్రేయోభిలాషులు, సహకారంతో పాఠకుల ప్రోత్సాహంతో మొత్తం గా 1 వెయ్యి మంది నా “web channel” చూసిన చాలానుకొన్న సందర్భంలో 70వెయ్యి ల viewers తో విజయవంతంగా 1 సంవత్సరం ను పూర్తి చేసుకొన్న సందర్బంగా గా నన్ను, నా channel ను అందరిస్తున్న పాఠకులకు కృతజ్ఞతలు. నేటిభారతం రిపోర్టర్. —————–…
-

రాష్ట్రస్థాయి పరిశీలకులుగా దేవత ప్రభాకర్.
“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 29, 2024. నవంబర్ 3 2024, నుండి నవంబర్ 5 2024 వరకు మహబూబ్ నగర్ జిల్లా, అడ్డకల్ మండలం, రాచాల గ్రామంలో పాఠశాల క్రీడా సమాఖ్య (SGF)ఆధ్వర్యంలో జరుగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడోత్సవాలకు పరిశీలకులుగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కుసుమరామయ్య బాయ్స్ హై స్కూల్ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న దేవత ప్రభాకర్ నియామకం…
-

దొంగతనం కేసులో ఏడాదిన్నర జైలు.
“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 29, 2024. ద్విచక్ర వాహనం దొంగిలించిన కేసులో ఏడాదిన్నర జైలు శిక్షతో పాటు 100 రూ ల జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రథమ శ్రేణి న్యాయమూర్తి ప్రవీణ్ మంగళవారం తీర్పు వెల్లడించినట్లు ముస్తాబద్ ఎస్.ఐ ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్.ఐ తెలిపిన వివరాల ప్రకారం,ముస్తాబాద్ లో బకెట్ బిర్యాని హోటల్ యజమాని తన్నీరు నరేందర్ రావు ఆగస్టు 17,…
-

ఆర్టీసీ ఎం.డి కి వెల్లువెత్తిన విజ్ఞప్తులు.
“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 28, 2024. డయల్ యువర్ ఆర్టీసీ డిఎం ప్రోగ్రాం కు విజ్ఞప్తులు వెల్లువెత్తాయి. సోమవారం ఉ “11గ నుండి 12గ o ల వరకు నిర్వహించిన డయల్ యువర్ ఆర్టీసీ డిఎం ప్రోగ్రాకు 15 విజ్ఞప్తులు వచ్చాయని డిపో మేనేజర్ ఏ.ప్రకాష్ రావు తెలిపారు.విజ్ఞప్తులలో ముఖ్యంగా ముచ్చర్ల గ్రామానికి బస్ లు పంపాలని,సిరిసిల్ల నుండి నిర్మల్ కు, కాలేశ్వరం…
-

అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులు నిలిపివేయాలి.
TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి డిమాండ్. “నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 27, 2024. అసంబద్ధమైన సర్దుబాటు ఉత్తర్వులు నిలిపివేయాలని TPTF రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మహేందర్ రెడ్డి మాట్లాడుతూ! రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన ఉపాధ్యాయుల సర్దుబాటు లో అనేక రకాలైన లోపాలు ఉన్నాయనీ,…
-

నేర చేదనలో సాక్ష్యాధారాల సేకరణ కీలకం.
* పిర్యాదు స్వీకరణ నుండి కేసు నమోదు,చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా నమోదు చేయాలి. *పోలీస్ స్టేషన్ రైటర్లకు క్రైమ్ సీన్లో తీసుకోవాల్సిన చర్యల పై ఆరు రోజుల శిక్షణ కార్యక్రమం. *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్. “నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 27, 2024. నేర చేదనలో సాక్షాదారల సేకరణ కీలకమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్…
-

బి సీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా దుండగుల వంశీ.
“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): జగిత్యాల జిల్లా ప్రతినిధి. Oct 27, 2024. జగిత్యాల జిల్లా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షునిగా దుండగుల వంశీ నియామకం అయ్యారు.శనివారం హైదరాబాదులో బీసీ ముఖ్య నాయకుల సమావేశం ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో జరిగింది.ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా, సారంగాపూర్ మండలం, రంగంపేట గ్రామానికి చెందిన దుండగుల వంశీ ని జగిత్యాల జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షునిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.ఈ…
-

సి. ఓ లను మారిస్తేనే “మెప్మా” తీరు మారుతుంది.
• ఏళ్ల తరబడి సిరిసిల్ల మెప్మా లో పాతుకు పోయిన సి.ఓ లు. • డిజిటల్ mcp లేకుండా నే లోన్లు లు ఇప్పిస్తున్న పలువురు సి. ఓ లు. • సి. ఓ లు క్లస్టర్ దాటి offline mcp పై సంతకాలు చేయడం వెనుక మర్మమేమిటి..? •ఆర్. పి ల ప్రమేయం లేకుండానే లోన్ లు ఇప్పిస్తున్న పలువురు సి. ఓ లు. * ప్రక్షాళన చేయకుంటే…
-

బాంబులకే భయపడలేదు గీ సుతిల్ బాంబులకు భయపడతానా…..?
“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 25, 2024. వర్జినల్ బాంబులకే భయపడలేదు, గీ సుతిల్ బాంబులకు భయపడ తానా.? అని సిరిసిల్ల ఎం.ఎల్. ఏ కేటీర్ అన్నారు. శుక్రవారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణం మండపం లో తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పై బహిరంగ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమా నికి హాజరైన కేటీర్,…
-

అదుపుతప్పి కల్వర్ట్ లో ఏరిటీగా బోల్తా
• రోడ్డు పై వడ్లు పొయ్యడం వల్లే ఈ ప్రమాదం అంటున్న ప్రజలు. • రోడ్డు పై వడ్లు పోయద్దన పట్టించుకోని రైతులు. • బోనాల వద్ద జరిన రోడ్డు ప్రమాదం జరగక ముందే జిల్లా కేంద్రంలో మరో ఘటన. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 23, 2024. పాలకుల పట్టింపు లేని తనం, ప్రజల బాధ్యత రహితత్యం వెరసి ఒ కుటుంబంతో ప్రయాణిస్తున్న…
-

“అ’ లోన్ లలో మా ప్రమేయం లేదు..!
• సిరిసిల్ల HDFC ఇస్తున్న SHG లోన్ లలో మా ప్రమేయమేమి లేదు. • కొంత మంది RP లు నేరుగా HDFC , S. O ద్వారా తో లోన్ లు పొందుతున్నారు. • సిరిసిల్ల HDFC బ్యాంక్ ఇస్తున్న SHG లోన్ ల వివరాలు మెప్మా కార్యాలయానికి పంపాలని కోరిన పంపలేదు……? • సంవత్సరం నుండి HDFC ఇస్తున్న లోన్ ల వివరాలు మెప్మాకు ఎందుకు ఇవ్వనట్టు….?…
-

రాజకీయ లబ్ది కొరకే ఈ ప్రచారం.
• రథపపౌర్ణమి రోజు లడ్డు, పులిహోర గుడి ప్రాంగణం లోనే చేశారు. • కాంట్రాక్టర్ వేములవాడ కు చెందిన పులి మల్లేశం. • రథ మహోత్సవం సనాతన హిందూ ధర్మం ప్రకారమే జరిగింది. ‘నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 21, 2024. సిరిసిల్ల వెంకటేశ్వర స్వామి రథమహోత్సవంలో అన్య మతస్థులు లడ్డు తయారు చేసి అమ్ముతున్నారని కొందరు వారి రాజకీయ లబ్ది కొరకే ప్రచారం…
-

GO 29 ని వెంటనే రద్దు చేయాలి.
* సేవ్ sc, st,bc. * లంబాడీల ఐక్య వేదిక. “నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 21, 2024. GO 29ని వెంటనే రద్దు చేయాలని లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర ఇంచార్జ్ భానోత్ నరేష్ నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. సోమవారం సిరిసిల్ల పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో, భానోత్ నరేష్ నాయక్ మాట్లాడుతూ జీవో 29 వెంటనే రద్దు చేయాలి…
-

సర్పంచ్ల దీక్షకు BJP, MSP, CPI మద్దతు.
“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 21, 2024. తాజా మాజీ సర్పంచ్ల JAC కమిటీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో సర్పంచులకు రావాల్సిన పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని జరుగుతున్న రిలే నిరాహారదీక్షలు 4 వ రోజుకు చేరుకున్నాయి. 4వ రోజు సోమవారం దీక్షలో తాజా మాజీ సర్పంచులు కండ్లకు నల్ల బ్యాడ్జీలు కట్టుకొని నిరసన తెలిపారు.ఈ దీక్షకు మద్దతుగా BJP పార్టీ…
-

“ఛలో సిరిసిల్ల’ ను విజయవంతం చేద్దాం.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 19, 2024. సిరిసిల్ల గడ్డ మీద మరోసారి మాదిగ, మాదిగ ఉపాకులాలబలం, బలగం నిరూపించుకోవడానికి తలపెట్టిన ఆత్మ గౌరవ సభ ను విజయవంతం చేద్దామని మాదిగ, మాదిగ ఉపకులాల ఐక్య వేదిక కన్వీనర్ కత్తెర దేవదాస్ పిలుపునిచ్చారు.ఈ నెల 23 బుధవారం రోజున తలపెట్టిన “ఛలో సిరిసిల్ల’ ఆత్మ గౌరవ సభ కార్యక్రమం సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహం నుండి…
-

“అ’ లోన్లు అర్హులకా?… అయిన వారికా…?
• సిరిసిల్ల HDFC బ్యాంక్ రుణాల టార్గెట్ చేరుకోవడానికే డిజిటల్ mcp లేని రుణాలు. • MCP చేయకుండా లోన్లు పొందుతున్న వారిలో అర్హులెందరు.? అయినవారేందరు? • సిరిసిల్ల HDFC అవలంబిస్తున్న తీరుతో సి. ఓ ల అనుగ్రహం ఉన్నవారు రెండు చోట్ల లోన్ లు పొందే అవకాశం…? • మొన్నటి వరకు రాజన్న సిరిసిల్ల జిల్లా మెప్మా పి. డి గా సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ ఉండగా, నేడు…
-

ఓ ప్రభుత్వమా…ఇది మీకు న్యాయమా…?
‘నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 19, 2024. అప్పులు చేసి గ్రామాల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడి,ఇప్పుడు బిల్లుల కోసం దిక్కుకులు చూస్తున్నామని సర్పంచ్ ల పొట్టకొట్టడం ఓ ప్రభుత్వమా….ఇది మీకు న్యాయమా అని మాజీ సర్పంచుల జేఏసీ జిల్లా అధ్యక్షుడు అక్కనపల్లి కరుణాకర్ అన్నారు. మాజీ సర్పంచుల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ చౌక్ వద్ద రిలే నిరాహార దీక్ష 2డవ రోజు…
-

సంతాపం తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్.
‘నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 17, 2024. రాజన్న సిరిసిల్ల కేంద్రం లోని పురపాలక సంఘ కార్యాలయం లో మెప్మా విభాగం లో టిఎంసి గా విధులు నిర్వహిస్తున్న గుడిసే రాజమణి గురువారం అకాల మరణం చెందగా,నేడు మెప్మా ఆధ్వర్యంలో పురపాలక సంఘ లో సంతాప సభ ఏర్పాటు చేయగా, చైర్పర్సన్ జిందం కళ, కమీషనర్ లు పాల్గొని సంతాపం తెలిపారు.అనంతరం చైర్పర్సన్ మాట్లాడుతూ,…
-

జీవం లేని జాతర……..?
• గతమేంతో ఘనం… ప్రస్తుతం……???? • గుడి చుట్టు మాత్రమే కనిపిస్తున్న “పండగ” వాతావరణం. • ఇలాగైతే చరిత్ర కు చిల్లు కాయమంటున్న సంప్రదాయ వాదులు..? నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 17, 2024. పండగ, సంభరం, జాతర మాదైనా (నాదైన) విషయం చెప్పక తప్పని బాధ్యత నాది. సంస్కృతి, ఆచారాల గూర్చి తెల్పడంలో, కొనసాగించడంలో తల్లిదండ్రుల వైఫల్యమో ..? ఆచరించని నేటి యువతరానీదో…
-

స్పందించిన సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 16, 2024. ఇదండి..సిరిసిల్ల మునిసిపల్ పారిశుధ్యం…? శీర్షిక తో “నేటిభారతం’వెలువరించిన కథనానికి సిరిసిల్ల మున్సిపల్ కమీషనర్ స్పందించారు.సిరిసిల్ల పాత బైపాస్ పై కుళ్ళి పోతున్న కుక్క కాళేబరాన్ని నిన్నటి రోజు సాయంత్రమే మునిసిపల్ సిబ్బంది తొలగించారు. సమస్య కు వెంటనే స్పందించి ప్రజలకు దుర్గంధం రాకుండా చేయించిన మున్సిపల్ కమీషనర్ కు ప్రజలతో పాటు నేటిభారతం కృతజ్ఞతలు తెలిపింది.
-

“మెప్మా” కు మసంటుకొంటోంది…?
• అనధికారా సంఘాలకు 10లక్ష ల రుణాలు. • క్లస్టర్ పరిధి దాటి అనధికారా సంఘాలకు లోన్ లు మంజూరి అయ్యేలా సంతకాలు చేస్తున్న మెప్మా సి. ఓ లు…,? • hdfc బ్యాంక్ సేల్స్ ఆఫిసర్ కు తెలిసి జరుగుతున్న తంతు పై అనుమానాలెన్నో…? • ఛైర్పర్సన్ కు తెలిసిన మౌనమెందుకు…? నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 16, 2024. పట్టణంలో ఆర్థికంగా…
-

ఇదండి..సిరిసిల్ల మునిసిపల్ పారిశుధ్యం…?
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 15, 2024. సిరిసిల్ల మున్సిపల్ ల్లో 266 మంది లేబర్ లు, 10 మంది జవాన్ లు, 37 ట్రాక్టర్లు,10 మినీ ఆటోలు ఇంతమంది, ఇన్ని సదుపాయాలున్న రోడ్డు పై మరణించి, కుళ్ళి పోతున్న కుక్క ను తొలగించ లేకపోతున్నారు. పట్టణాన్ని పరిశుభ్రం గా ఉంచాల్సిన సదరు మున్సిపల్ పారిశుధ్య ఇన్స్పెక్టర్, కేవలం ఉదయం పూట కార్మికుల హాజరు…
-

మరణించిన వ్యక్తులకు పట్టా సర్టిఫికెట్లు…?
* 2018 మరణించిన వ్యక్తికి 2020లో పట్టా జారీ చేసిన “సిరిసిల్ల ఎమ్మార్వో” * సిరిసిల్ల MRO కార్యాలయంలో VRA గా పని చేస్తున్న,ఎలాంటి భూమి లేని వ్యక్తికి కాళేశ్వరం 9 వ ప్యాకేజి పరిహారం. *చందుర్తి మండల పరిధిలో ఎలాంటి దరఖాస్తు చేసుకొని వ్యక్తికి పట్టా పాస్ బుక్స్ ఇచ్చిన MRO. • MRO లు జారీ చేసిన పట్టా ల పై RTI ద్యారా సమాచారం అడిగితే, రికార్డులు…
-

“డాబర్” ఆధ్వర్యంలో వినూతన బతుకమ్మ సంబరాలు.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 11, 2024. “బతుకమ్మ సంబరాల్లో”భాగంగా వినూతన బతుకమ్మ సంబరాలు నిర్వహించారు “డాబర్ ఇండియా లిమిటెడ్ ” వారు.సిరిసిల్ల పట్టణంలోని మార్కండేయ వీధి లోని అయ్యప్ప సూపర్ మార్కెట్ వద్ద డాబర్ ఇండియా లిమిటెడ్ ” ప్రొడక్ట్స్ అయినా టూత్ పేస్ట్ మొదలైన వస్తువులను “బతుకమ్మ” గా పేర్చి ‘బతుకమ్మ ఆడటం’ పట్టణంలో ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది.ఈ సంబరాల్లో అయ్యప్ప…
-

“పాశ్చాత్య సంస్కృతి” పై ప్రకృతి కన్నెర.
‘నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 10, 2024. ఓ ఇరవై ఏళ్ల క్రితం వరకు “బతుకమ్మ’ అంటే ఓ వాడ, ఓ ఊరు లోని మహిళలు, ఆడపడుచులు అందరు ఒక్కదగ్గర చేరి చప్పట్లతో, పాటలు(రామ..రామ.. రామ ఉయ్యాలో రామనేసి రామ ఉయ్యాలో అంటూ ) పడుతూ మధ్యాహన్నం 3 గం ” లకే బతుకమ్మ సంబరాలు మొదలు పెట్టి సాయంత్రం 6 గం “లకు…
-

జ్ఞాపకాలను నెమరేసుకున్న వృద్దులు.
* మండేపల్లి వృధాశ్రమమంలో బతుకమ్మ సంబరాలు. * ఘనంగా ఏర్పాట్లు చేసిన DWO లక్ష్మీరాజం. * జ్ఞాపకాలను నెమరేసుకుని ఆనందం వ్యక్తం చేసిన వృద్దులు. నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 09, 2024. రాజన్న సిరిసిల్ల జిల్లా లోని మండపెల్లి ప్రభుత్వ వృద్ధుల ఆశ్రమంలో బతుకమ్మ సంబరాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వృద్ధుల తో కలిసి,…
-

వర్గీకరణ పై సి. ఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 09, 2024. ఎస్సీ వర్గీకరణపై 60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్ ఇవ్వాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై సచివాలయంలో ఆయన సమీక్షించారు. ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా రిపోర్టు ఇవ్వాలని మంత్రులు, అధికారులకు సూచించారు. రిపోర్ట్ ఇచ్చాకే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని నిర్ణయించారు. 24 గంటల్లో కమిషన్కు కావాల్సిన ఏర్పాట్లు చేయాలన్నారు.…
-

క్రికెట్ టోర్ని విజేత పోలీస్ టీమ్.
“నేటి భారతం'(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 08, 2024. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బతుకమ్మ ఘాట్ వద్ద, బతుకమ్మ ఘాట్ క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో ఆఫీసియల్స్ & ప్రొఫెషనల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు.ఈ టోర్ని లో పోలీస్, లాయర్స్, ప్రెస్, కెవి స్కూల్, బిజీసీసీ టీమ్స్ పాల్గొన్నాయి. సోమవారం రోజున జరిగిన లీగ్స్ మ్యాచ్ లలో పోలీస్ టీం, లాయర్స్ టీం ఫైనల్ కి…
-

10, 20 రూ లు ఎవరి వద్దున్నాయి…..???
• మార్కెట్లో కనిపించని 10,20 రూ”ల నోట్లు. •10,20 రూ ” ల నోట్లను బ్లాక్ చేసి, కమిషన్ల దందాకు తెర లేపిన అక్రమార్కులు. • నియంత్రించాల్సిన అధికారులు నాకెందుకు లే, నెల జీతం వస్తే చాలన్నట్లుగా వ్యవహరితున్నారు. ‘నేటి భారతం”(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 06, 2024. భారతీయ రిజర్వు బ్యాంక్ ప్రజల అవసరాలకు అనుగుణంగా, నిబంధనల మేరకు కరెసన్సీ నోట్లను ముద్రిస్తారానేది అందరికి…
-

డీఈఓ గారు.! పండగపూట ప్రైవేట్ క్లాసులెందండి.?
‘నేటి భారతం’ (ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 05, 2024. ఎలాగూ విద్యాసంవత్సరం అంత క్లాస్ లు, హోమ్ వర్క్, ప్రాజెక్ట్ వర్క్, అంటూ విద్యార్థులకు విరామం లేకుండా విద్యాబోధన జరుగుతూనే ఉంది కదా? మరి ఈ పండగపూట పాఠాలెంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.జిల్లా కేంద్రం లో ని పలు ప్రైవేట్ పాఠశాలలు వారి విద్య సంస్థలకు పేరు రావడానికి ఇదిగో ఇలా బడి పిల్లలను పండగ…
-

ప్రైజ్ మనీ ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 04, 2024. పండుగల సందర్భంగా చీటీలు, ప్రైజ్ మనీ, బహమతుల పేర్లతో పెట్టె ప్రకటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు మోసపోవద్దని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.జిల్లా లోని చందుర్తి మండల కేంద్రం,తిమ్మాపూర్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా “దుర్గమ్మ విగ్రహాల” వద్ద లక్కీ డ్రా లు నిర్వహిస్తున్న నిర్వహకులపై కేసు నమోదు…
-

సిరిసిల్ల ఆర్డీఓ కు హైకోర్టు నోటీసులు.
నేటి భారతం(ప్రశ్నించడమే పరిష్కారం): రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రతినిధి. Oct 02, 2024. రాజన్న సిరిసిల్ల జిల్లా,సిరిసిల్ల ఆర్డీఓ కు హైకోర్టు నోటీసులు పంపినట్లు సామజిక మధ్యమాల్లో వార్త చక్కర్లు కొడుతుంది. గత వారం రోజుల క్రితం జరిగిన రేషన్ డీలర్ల ఎగ్జామ్ అవకతవకలపై బాధితులు హైకోర్టు గుమ్మం ఎక్కగా, బాధితుల ఎగ్జామ్ ప్రక్రియకు సంబంధించిన కాగితాలను మొత్తం,వచ్చే శుక్రవారం వరకు హైకోర్టుకు సమర్పించాలని ఆర్డీవోకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.ఇదిలా…